రూ.5 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన రామోజీరావు

ఎడతెరిపి లేకుండా కురిసిన‌ భారీ వర్షాలు, వరదల మూలంగా హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ప‌డ్డారు. చాలా మంది జీవన విధానం చిన్నాభిన్నం అయ్యింది. ప్రజలు…

Continue Reading →

కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు లాకర్లలో భారీగా బంగారం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు కోటి రూపాయల అవినీతి కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. విచారణ ఎదుర్కొంటూ ఇటీవల నాగరాజు…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర బృందం ప‌ర్య‌ట‌న‌

బీఆర్కే భ‌వ‌న్‌లో తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, ఉన్న‌తాధికారుల‌తో కేంద్ర బృందం స‌మావేశ‌మైంది. కేంద్ర ప్ర‌భుత్వం జాయింట్ సెక్ర‌ట‌రీ ప్ర‌వీణ్ వశిష్ట నేతృత్వంలోని ఐదుగురు…

Continue Reading →

వ‌ర‌ద బాధితుల‌కు హెటిరో డ్ర‌గ్స్ రూ. 10 కోట్లు విరాళం

హైద‌రాబాద్‌లోని వ‌ర‌ద బాధితుల‌కు హెటిరో డ్ర‌గ్స్ అండ‌గా నిలిచింది. వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం భారీ విరాళం ప్ర‌క‌టించింది హెటిరో డ్ర‌గ్స్. తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ.…

Continue Reading →

జ‌హీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు క‌రోనా పాజిటివ్‌

జ‌హీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ మేర‌కు ఆయ‌న అధికారికంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే…

Continue Reading →

దీక్షిత్ రెడ్డి హ‌త్య‌ నిందితుడిని ఎన్‌కౌంట‌ర్ చేయ‌లేదు

మ‌హ‌బూబాబాద్ కృష్ణా కాల‌నీకి చెందిన దీక్షిత్ రెడ్డి(9) హ‌త్య కేసులో నిందితుడు మంద‌సాగ‌ర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే దీక్షిత్ రెడ్డిని ఎక్క‌డైతే హ‌త్య చేశారో అదే…

Continue Reading →

మ‌హ‌బూబాబాద్‌లో కిడ్నాప్ అయిన బాలుడు దీక్షిత్ రెడ్డి హ‌త్య‌

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నాలుగు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన బాలుడు దీక్షిత్ రెడ్డి(9)ని హ‌త్య చేశారు. కేసముద్రం మండలం అన్నారం దానమయ్య గుట్టపై బాలుడిపై పెట్రోల్…

Continue Reading →

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ రెడ్డి మృతి

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ రెడ్డి (80) కన్నుమూసారు. జూబ్లీహిల్స్‌ అపోలో హాస్పిటల్‌లో గత కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటూ నాయిని మృతి చెందారు. గత నెలలో నాయిని…

Continue Reading →

నిర్వహణతోనే నియంత్రణ : కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి

దేశవ్యాప్తంగా డెయిరీలు, గోశాలల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేక దృష్టి పెట్టింది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో తలెత్తే గాలి,…

Continue Reading →

ఏపీలో కొత్తగా 3,746 కరోనా పాజిటివ్‌ కేసులు

 ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన నాలుగురోజులుగా కరోనా ఉధృతి కాస్త తగ్గింది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 3,746 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 7,739 మంది చికిత్సకు…

Continue Reading →