భారత్‌లో కొత్తగా 9,987 కరోనా కేసులు

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. కేసుల సంఖ్యపరంగా మహారాష్ట్ర ఇప్పటికే చైనాను దాటేసింది.  గడచిన 24 గంటల్లో  ఇదివరకెన్నడూ…

Continue Reading →

ప్రపంచం వ్యాప్తంగా 72 లక్షలకు చేరిన కరోనా బాధితులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ప్రాణాంతకమైన ఈ మహమ్మారి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు విస్తరించడంతో పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య రోజ రోజుకు పెరుగుతూనే…

Continue Reading →

సూర్యాపేట జిల్లాలో 140మంది పోలీసుల బదిలీ

ఒకే స్టేషన్‌లో ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న పోలీస్‌ సిబ్బందికి సూర్యాపేట ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ స్థాన చలనం కల్పించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 140మందికి కౌన్సెలింగ్‌…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా మరో 92 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. సోమవారం కొత్తగా మరో 92 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి మొత్తం సంఖ్య 3,742కు…

Continue Reading →

హరిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం – మేడ్చల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు

హరిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని మేడ్చల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్‌ గూడ- కీసర ప్రధాన రహదారిపై సోమవారం మొక్కలు నాటి నీరు…

Continue Reading →

విశాఖ ఎల్జీ పాలిమ‌ర్స్ ఘటనలో మరొకరి మృతి

విశాఖ ఎల్జీ పాలిమ‌ర్స్ విషాదం వెంటాడుతూనే ఉంది. ఘ‌ట‌న‌లో తాజాగా మ‌రొక‌రు మృత్యువాత‌ప‌డ్డారు. వెంక‌టాపురం గ్రామానికి చెందిన క‌డ‌లి స‌త్య‌నారాయ‌ణ స్టైరీన్ గ్యాస్ లీక్ ప్ర‌మాదంలో తీవ్ర…

Continue Reading →

ఈ నెల 20లోగా ఎల్జీపాలిమార్ గ్యాస్‌ లీకేజీ ఘటన నివేదిక

ఎల్జీపాలిమార్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనపై అన్ని వర్గాల ప్రజల నుంచి సేకరించిన వివరాల నివేదికను ఈనెల 20వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ప్రభుత్వం నియమించిన హైపవర్‌…

Continue Reading →

షేక్‌పేట ఎమ్మార్వో సుజాత అరెస్ట్‌

బంజారాహిల్స్‌ భూవివాదం కేసులో షేక్‌పేట ఎమ్మార్వో సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఖలీద్‌ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నట్లు అధికారులు ఆధారాలు సేకరించారు.   వైద్య…

Continue Reading →

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు  ప్రమోట్‌ చేస్తున్నట్లు నిర్ణయించింది. ఇంటర్నల్‌, అసెస్‌మెంట్‌ మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌…

Continue Reading →

నల్లగొండ, సూర్యాపేట మెడికల్‌ కాలేజీలపై మంత్రుల సమీక్ష

నల్లగొండ, సూర్యాపేట ప్రభుత్వ వైద్య కాలేజీల్లో వసతులు, నియామకాలపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సూర్యాపేట ఎమ్మెల్యే, మంత్రి జగదీశ్‌రెడ్డి నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు.…

Continue Reading →