ఏపీలో కొత్తగా 154 కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 154 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌ను విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా…

Continue Reading →

బీఆర్కే భవన్‌లో కరోనా కలకలం.. ఒకరికి పాజిటివ్‌

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. తాజాగా నగరం నడిబొడ్డున ఉన్న బూర్గుల…

Continue Reading →

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగికి కరోనా

తెలంగాణ రాష్ట్రంలో కరోనాకు కేంద్ర బిందువుగా మారిన హైదరాబాద్‌లో పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నగరంలోని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ప్రధాన కార్యాలయంలో…

Continue Reading →

భూ వివాదంలో ఎమ్మార్వో సుజాత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

షేక్‌పేట్‌ భూ వ్యవహారంలో ఎమ్మార్వో సుజాత మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆదివారం నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో ఎమ్మార్వో సుజాతను అధికారులు సుదీర్ఘంగా విచారించారు. తన ఇంట్లో దొరికిన…

Continue Reading →

దేశంలో 24 గంటల్లో 10 వేల కరోనా కేసులు

దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతున్నది. వరుసగా ఆరో రోజూ తొమ్మిది వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 9983 పాజిటివ్‌ కేసులు…

Continue Reading →

ప్రపంచ వ్యాప్తంగా 71 లక్షలకు చేరువలో కరోనా కేసులు

ప్రపంచంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. ఈ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 70,86,740 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారిన పడిన 4,06,127 మంది బాధితులు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 154 కరోనా పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో కరోనా వైరస్‌ అంతకంతకూ ఉధృతమవుతోంది. కొన్నిరోజులుగా కేసులు భారీగా నమోదవుతుండగా..తాజాగా మరణాల సంఖ్య కూడా ఎక్కువైంది. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 14 మంది ఈ వైరస్‌ కారణంగా…

Continue Reading →

వనపర్తి జిల్లాలో 262 నర్సరీలు

అడవుల పెంపునకు ప్రాధాన్యం మంకీ ఫుడ్‌ కోర్టులకు స్థలాన్వేషణ 20నుంచి ఆరో విడుత హరితహారం మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. కనుమరుగవుతున్న…

Continue Reading →

ఏపీ భవన్‌ సీనియర్ ఐఏఎస్ అధికారికి కరోనా

ఏపీ భవన్‌లో సీనియర్ ఐఏఎస్ అధికారికి ఆదివారం కరోన పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఢిల్లీ ఆర్మీ బేస్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఏపీ భవన్‌ను అధికారులు శానిటైజ్‌ చేశారు. అనంతరం ఆంధ్రా,…

Continue Reading →

ఎల్జీ పాలిమర్‌ ఘటనపై కొనసాగుతున్న విచారణ

విశాఖపట్నంలో గత నెల జరిగిన ఎల్జీపాలిమార్‌ గ్యాస్‌ లీకేజైన సంఘటనపై ఏర్పాటు చేసిన హైపర్ కమిటీ ఆదివారం రెండో రోజు విచారణ కొనసాగించింది.ఆదివారం  గ్యాస్‌ ప్రభావిత ప్రాంత…

Continue Reading →