విశాఖలో హైపవర్ కమిటీ సమావేశం ప్రారంభం

ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థలో గ్యాస్‌ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్‌, భూమి  శిస్తు చీఫ్‌…

Continue Reading →

పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి మినహా రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్‌ పరీక్షలు నిర్వహణకు అనుమతినిచ్చింది. కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్నందున రంగారెడ్డి,…

Continue Reading →

తహసీల్దార్‌ ఇంటి నుంచి రూ.30లక్షలు స్వాధీనం

భూ హద్దులను చూపించడానికి బాధితుడు నుంచి  లంచం తీసుకొంటు  రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డ షేక్‌పేట ఆర్‌ఐని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు షేక్‌పేట తహసీల్దార్‌ సుజాత ఇంటిపై కూడా…

Continue Reading →

ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై, ఆర్‌ఐ

హైదరాబాద్‌లో ఏసీబీ అధికారులు దాడులు చేసి లంచం తీసుకొంటున్న పోలీసు, రెవెన్యూ అధికారులిద్దరిని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్న సంఘటన సంచలనం కలిగించింది.  భూమి హద్దులు చూపించాలని గత కొన్ని…

Continue Reading →

ఉమ్మడి నల్లగొండలో మరో రెండు కరోనా కేసులు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. వారిని చికిత్స కోసం గాంధీ దవాఖానకు తరలించారు. హైదరాబాద్‌లో నివాసముంటున్న ఓ యువకుడు స్వగ్రామమైన నల్లగొండ…

Continue Reading →

లాక్‌డౌన్‌లో 79 శాతం తగ్గిన డిల్లీ కాలుష్యం.. తిరిగి వేగంగా పెరుగుతున్న కాలుష్యం

దేశ రాజధాని డిల్లీలో కాలుష్య స్థాయి సుమారు 79 శాతం తగ్గినట్లు సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ ఆండ్‌ ఎన్విరాన్‌మెంట్‌(సీఎస్‌ఈ) తన అధ్యయనంలో కనుగొన్నట్లు తెలిపింది. కరోనా వైరస్‌…

Continue Reading →

ఏపీలో కొత్తగా 210 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది. గడచిన 24 గంటల్లో 12,771 మంది నమూనాలు పరీక్షించగా మరో 210 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.…

Continue Reading →

పర్యావరణ అనుకూల విధానాలతో ముందడుగు – సీఎం జగన్

పర్యావరణ పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్‌ పర్యావరణ అభివృద్ధి చట్టం (ఎన్విరాన్‌మెంట్‌ ఇంప్రూవ్‌మెంట్‌ యాక్ట్‌) – 2020ని త్వరితగతిన రూపొందించి మంత్రివర్గ ఆమోదం కోసం పంపించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రపంచ…

Continue Reading →

తెలంగాణలో మరో 143 మందికి కరోనా పాజిటివ్‌

తెలంగాణలో శుక్రవారం మరో 143 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 116, రంగారెడ్డి 8, మహబూబ్‌నగర్‌ 5, వరంగల్‌ 3, ఖమ్మం…

Continue Reading →

కామారెడ్డి జిల్లాలో సీఎస్‌ ఆకస్మిక పర్యటన

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ కామారెడ్డి జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. ప్రత్యేక హెలీకాప్టర్‌లో కామారెడ్డి చేరుకున్న ఆయన సదాశివనగర్‌ మండలం తిర్మన్‌పల్లిలో పల్లెప్రగతి పనులను పరిశీలించారు.…

Continue Reading →