ఖమ్మం జిల్లాలో 8 మందికి కరోనా పాజిటివ్..

: ఖమ్మం జిల్లాలో ఇవాళ 8 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. నేలకొండపల్లిలో 8మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ…

Continue Reading →

ఏపీలో కొత్తగా 98 కరోనా పాజిటివ్ కేసులు

 ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 98 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,042కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం కరోనాపై…

Continue Reading →

24 గంటల్లో 193 మంది మృతి.. 8,380 కేసులు

 భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 8,380 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు…

Continue Reading →

పరిశ్రమల కాలుష్యంతో విషంగా మారిన ‘మూసీ’ నీళ్లు

మానవ హక్కుల కమిషన్ లో పలువురి ఫిర్యాదు పీసీబీ సభ్య కార్యదర్శికి నోటీసులు పంట పొలాల్లోనూ విషపు నురగలు మూసీ నీళ్లు విషాన్ని చిమ్ముతున్నాయని రాష్ట్ర మానవ…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మరణాలు 3,70,893

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ప్రపంచంలోని 213 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 61 లక్షల 54 వేల 035…

Continue Reading →

అక్రమ దందాకు సహకరించిన పోలీసులపై వేటు

అక్రమ దందాకు సహరిస్తున్న పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో చోటుచేసుకుంది. ఈ నెల 18న మేడిపల్లిలో డీజిల్‌ చోరీ…

Continue Reading →

లాక్‌డౌన్‌పై నేడు సీఎం కెసిఆర్ సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడగింపు, ఆంక్షల సండలింపులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నేడు సమీక్షించనున్నారు. ఆదివారం ప్రగతి భవన్‌లో మంత్రులు, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారుతో ఆయన సమావేశం కానున్నారు.…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా మరో 74 కేసులు నమోదు

తెలంగాణలో శనివారం 74 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య ఇప్పటివరకు 2,499కు చేరుకుంది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీకి చెందిన…

Continue Reading →

ఎస్‌ఈసీ అంశంపై సుప్రీం కోర్టుకువెళ్తున్నాం: ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్

రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మధ్య వివాదంపై ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారిగా…

Continue Reading →

సోనూసూద్‌పై ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రశంసలు

వలస కార్మికుల పట్ల ఆపద్భాంధవుడిగా నిలుస్తున్న నటుడు సోనూసూద్‌పై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రశంసలు కురిపించారు. లాక్‌డౌన్‌ కారణంగా కేరళలో చిక్కుకుపోయిన ఒడిశా యువతులను స్వస్థలానికి చేర్చినందుకు…

Continue Reading →