మానవతప్పిదం వల్లే విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన జరిగిందని రిటైర్డ్ జడ్జి శేషశయనరెడ్డి కమిటీ ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై జాతీయ…
తాజా వార్తలు

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రెండు బ్లాకులను అధికారులు సీజ్ చేశారు. అందులో పనిచేస్తున్న ఓ అధికారికి కరోనా పాజిటివ్ రావడంతో రెండు బ్లాకులను మూసివేశారు. ఆ రెండు…
కరోనా మహమ్మారి రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ప్రభుత్వం కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికి పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తున్నది. తాజాగా నగరంలోని బీజీపీకి చెందిన మాజీ…
ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 10,567 మంది నమూనాలను పరీక్షించగా 76 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య…
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్(ఐసీఎంఆర్)కు చెందిన ఓ శాస్త్రవేత్తకు కరోనా వైరస్ పాజిటవ్ వచ్చింది. ముంబై నుంచి రెండు రోజుల క్రితం ఆయన ఢిల్లీకి వెళ్లారు.…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్షాను సీ జగన్ కలవనున్నట్లు తెలిసింది.…
దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఓ వైపు లాక్డౌన్ నిబంధనలను మరింతగా సడలిస్తూ పోతుండగా, మరోవైపు అంతే వేగంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్నది. దీంతో…
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2698 కి చేరింది.…
ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్-05) సందర్భంగా అర్టికల్ – 1 ప్రపంచ పర్యావరణ దినం (World Environment Day) 1972వ సంవత్సరమున ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే స్థాపించబడినది.…
తెలంగాణ రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ను జూన్ 30 వరకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. లాక్డౌన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీచేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో సీఎస్…









