‘మానవ తప్పిదం వల్లే గ్యాస్‌ లీకేజీ ఘటన’ – రిటైర్డ్‌ జడ్జి శేషశయనరెడ్డి కమిటీ

మానవతప్పిదం వల్లే విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటన జరిగిందని రిటైర్డ్‌ జడ్జి శేషశయనరెడ్డి కమిటీ ఎన్‌జీటీకి నివేదిక ఇచ్చింది. ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనపై జాతీయ…

Continue Reading →

ఏపీ సచివాలయంలో రెండు బ్లాకులు సీజ్

 అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో రెండు బ్లాకులను అధికారులు సీజ్‌ చేశారు. అందులో పనిచేస్తున్న ఓ అధికారికి కరోనా పాజిటివ్‌ రావడంతో రెండు బ్లాకులను మూసివేశారు. ఆ రెండు…

Continue Reading →

బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ప్రభుత్వం కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికి పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తున్నది. తాజాగా నగరంలోని బీజీపీకి చెందిన మాజీ…

Continue Reading →

ఏపీలో కొత్తగా 76 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 10,567 మంది నమూనాలను పరీక్షించగా 76 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య…

Continue Reading →

ఐసీఎంఆర్ శాస్త్ర‌వేత్త‌కు క‌రోనా పాజిటివ్‌..

ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీస‌ర్చ్‌(ఐసీఎంఆర్‌)కు చెందిన ఓ శాస్త్ర‌వేత్త‌కు క‌రోనా వైర‌స్ పాజిట‌వ్ వ‌చ్చింది.  ముంబై నుంచి రెండు రోజుల క్రితం ఆయ‌న ఢిల్లీకి వెళ్లారు.…

Continue Reading →

రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్ ‌?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను సీ జగన్‌ కలవనున్నట్లు తెలిసింది.…

Continue Reading →

దేశంలో 2 లక్షలకు చేరువలో కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఓ వైపు లాక్‌డౌన్‌ నిబంధనలను మరింతగా సడలిస్తూ పోతుండగా, మరోవైపు అంతే వేగంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్నది. దీంతో…

Continue Reading →

తెలంగాణలో ఒక్కరోజే 199 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2698 కి చేరింది.…

Continue Reading →

పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది

ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్-05) సందర్భంగా అర్టికల్ – 1 ప్రపంచ పర్యావరణ దినం (World Environment Day) 1972వ సంవత్సరమున ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే స్థాపించబడినది.…

Continue Reading →

తెలంగాణలో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌

తెలంగాణ రాష్ట్రంలోని కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ను జూన్‌ 30 వరకు సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీచేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో సీఎస్‌…

Continue Reading →