తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్ స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో “స్పిరిట్ ఆఫ్ ద గేమ్స్: కనెక్టింగ్ తెలంగాణ అండ్ నార్త్ ఈస్ట్” చర్చాగోష్టి

హైదరాబాద్ : తెలంగాణ*–నార్త్ ఈస్ట్ కనెక్ట్ స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో భాగంగా ఈరోజు “స్పిరిట్ ఆఫ్ ద గేమ్స్ – కనెక్టింగ్ తెలంగాణ అండ్ నార్త్ ఈస్ట్” అనే…

Continue Reading →

విద్యా వ్యవస్థలో ‘మార్పు’ తేవాలన్నదే మా సంకల్పం: మంత్రి శ్రీధర్ బాబు

విద్యా వ్యవస్థలో సమూల మార్పు తేవాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. నేటి మార్కెట్ అవసరాలకు…

Continue Reading →

రవాణా శాఖ లో ఎన్ ఫోర్స్ మెంట్ ను మరింత కఠినతరం చేయండి: మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి కొద్ది రోజులుగా రవాణా శాఖ అమలు చేస్తున్న సంస్కరణలపై మరింత కఠిన తరం చేసేలా రవాణా శాఖ ఉన్నత స్థాయి అధికారులతో…

Continue Reading →

స్థానిక ఎన్నికల దృష్ట్యా 32 మంది ఐపీఎస్‌ల బదిలీలు

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్న క్రమంలో 32 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ…

Continue Reading →

తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగం..

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారికి, అన్ని చిత్ర దర్శకులకు, అతిథులకు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం. ఈ ఫెస్టివల్లో ఉండటం నాకు నిజంగా చాలా…

Continue Reading →

పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మానవాళికి మనుగడ: తెలంగాణ అటవీ శాఖ ప్రధాన సంరక్షణ అధికారి డా. సి. సువర్ణ

సిద్దిపేట జిల్లా ములుగు మండలం కేంద్రంలోని అటవి కళాశాల మరియు పరిశోధన సంస్థ (ఎఫ్.సీ.ఆర్.ఐ)లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తెలంగాణ ఉన్నత విద్యా మండలి, తెలంగాణ…

Continue Reading →

హైదరాబాద్‌లో చారిత్రక నాణేల జాతీయ స‌ద‌స్సు: మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మరో జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ స్థాయిలో చారిత్రక నాణేల సదస్సు నిర్వహణకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర…

Continue Reading →

తెలంగాణ గ్లోబల్ గ్రోత్ ఇంజన్ కావాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్లో విద్య, నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట వేస్తున్నాం, తెలంగాణ గ్లోబల్ గ్రోత్ ఇంజన్ కావాలి, ఆ ఇంజన్ ను ముందుకు నడిపేది జేఎన్టీయూ…

Continue Reading →

రసాయనాలా

పీసీబీ అధికారుల నిర్లక్ష్యం పలు కాలనీల ప్రజలకు శాపంగా మారింది. రసాయనాలు పరిశ్రమల నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండా నాలాలోకి వ్యర్థ రసాయనాలు వదులుతున్నారు. దీంతో ప్రజలు…

Continue Reading →

ఖనిజ రంగంలో తెలంగాణ చొరవకు నీతి ఆయోగ్ గుర్తింపు: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఖనిజ రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ కార్యాచరణ ప్రారంభించి మిగిలిన అన్ని రాష్ట్రాల కన్నా ముందున్న నేపథ్యంలో దేశవ్యాప్త గుర్తింపును పొందుతుందని,…

Continue Reading →