నాగర్ కర్నూల్ జిల్ల అచ్చంపేట ఎక్సైజ్ సీఐ శ్రావణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ దేవేందర్ లు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మహబూబ్ నగర్ ఏసీబీ…
తాజా వార్తలు

వ్యవసాయం-పర్యావరణ యూనిట్గా స్థానిక సాంకేతిక పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆహార, పోషక వ్యవస్థల్లో నష్టాలను నివారించాలి. పంటల మార్పిడి, జీవ సేంద్రియ ఎరువులు, జీవ నియంత్రణ పద్ధతులు,…
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని హాస్టళ్లు, మెస్లను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కరోనా ప్రభావంతో ఈ నెల 31వ తేదీ వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు…
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మధ్యప్రదేశ్ పర్యటన రద్దు అయింది. ఈ నెల 20, 21 తేదీల్లో జబల్పూర్లో రాష్ట్రపతి పర్యటించాల్సి ఉండే. మధ్యప్రదేశ్ పర్యటన రద్దుపై రాష్ట్రపతి…
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలను నగర ప్రజలు పాటించారని, ముందు కూడా సహకారం అవసరమని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. కరోనా వైరస్…
తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన విషయం విదితమే. 8న బడ్జెట్ను సభలో ఆర్థిక మంత్రి…
రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో రైతులు దర్జాగా పంటలు పండిస్తున్నారని తెలిపారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యుల తీరుపై కేసీఆర్…
మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం సంగాయిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా 8…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి మేరకు సిమెంటు ధరలు తగ్గించాలని కంపెనీల నిర్ణయించాయి. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివిధ సిమెంట్ కంపెనీల…
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో ఏపీ…