రంగారెడ్డి జిల్లా గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

రంగారెడ్డి జిల్లా పరిధిలోని 5 మైనార్టీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో, 9 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ…

Continue Reading →

నిరుద్యోగ యువకులకు శిక్షణ..దరఖాస్తుల ఆహ్వానం

రాజేంద్రనగర్‌లోని బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ (బైరెడ్‌)లో నిరుద్యోగ యువకులకు 40రోజుల పాటు వృత్తి విద్యా కోర్సులపై ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఏప్రిల్‌…

Continue Reading →

వరంగల్ అభివృద్దిపై మంత్రి కేటీఆర్ సమీక్ష

వరంగల్ మహా నగరానికి మహర్ధశ రానుంది. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద పట్టణంగా అభివృద్ధి చెందుతున్న కాకతీయ వారసత్వ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడంతో…

Continue Reading →

సీఎం కేసీఆర్ ను కలిసిన మార్క్ ఫెడ్ చైర్మన్

తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికయిన మార గంగారెడ్డి, డైరెక్టర్లు ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా…

Continue Reading →

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

బీజేపీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 11 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించగా, ఇందులో 9 స్థానాలు బీజేపీకి, మిగతా రెండు స్థానాలను తన మిత్రపక్షాలకు కేటాయించింది.…

Continue Reading →

బీజేపీతో చేరిన కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సింధియా

కాంగ్రెస్‌ మాజీ నాయకులు జ్యోతిరాధిత్య సింధియా భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నడ్డా సమక్షంలో సింధియా కమలం పార్టీలో చేరారు. ఈ…

Continue Reading →

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు సీబీఐకి అప్పగింత

వైఎస్సార్‌సీపీ నాయకులు వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. వీలైనంత…

Continue Reading →

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ నియామకం అయ్యారు. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు ఆ పార్టీ…

Continue Reading →

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త..

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 235 కోట్లు విడుదల చేస్తూ…

Continue Reading →

పరిశ్రమకు ఎన్ఓసీ ఇస్తానని మోసం.. పంచాయతీ కార్యదర్శిపై కేసు నమోదు

తమ పరిశ్రమ అనుములకు రూ.5 లక్షలు తీసుకుని పంచాయతీ కార్యదర్శి రూ.2 లక్షలకే రషీదు ఇచ్చారని సదరు పరిశ్రమ ప్రతినిధి కార్యదర్శి, కారోబార్ లపై చిట్యాల పోలీస్…

Continue Reading →