వారం రోజులలో జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కమిటీలు: కమీషనర్ సి.హెచ్. ప్రియాంక

జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కమిటీలను వారం రోజులలో పూర్తి చేయాలని డి.పి.ఆర్.ఓ.లను సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ సి.హెచ్. ప్రియాంక ఆదేశించారు. శుక్రవారంనాడు నాంపల్లిలోని తెలగాంణ…

Continue Reading →

రేషన్ బియ్యం నాణ్యతలో రాజీ పడొద్దు: పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

హైదరాబాద్ : పేద ప్రజలు కూడా సంపన్నులతో సమానంగా సన్నబియ్యంతో భోజనం చేయాలన్న మహత్తర సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్లు…

Continue Reading →

డిజిటల్ గవర్నెన్స్ లో రోల్ మోడల్ గా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు

ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ను సామాన్యుడికి చేరువ చేసి… డిజిటల్ గవర్నెన్స్ లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు…

Continue Reading →

డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం: మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

హైదరాబాద్‌ : మాదకద్రవ్యాల మహమ్మారిని రాష్ట్ర సరిహద్దుల వరకూ తరిమికొట్టి, తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రొహిబిష‌న్ & ఎక్సైజ్ శాఖ మంత్రి…

Continue Reading →

ఏఐకి ప్ర‌త్యేక మంత్రిత్వ శాఖ అవ‌స‌రం: సీఎం రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ : ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ…

Continue Reading →

విజే సాయి కంపెనీలో పేలిన ట్రోలిన్‌.. కార్మికుడు మృతి

యదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడం గ్రామ పరిధిలోని విజే సాయి కంపెనీలో శుక్ర‌వారం మధ్యాహ్నం సమయంలో ట్రోలిన్ పేలి కార్మికుడు మృతి చెందాడు.…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్‌ రిజిస్ట్రార్‌ రాజేందర్‌

కొనుగోలు చేసిన భూమికి రిజిస్ట్రేషన్‌ చేయించి ఇవ్వాలని కోరిని బాధితుడి నుంచి లంచం తీసుకున్న సబ్‌ రిజిస్ట్రార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని కార్యాలయంలో…

Continue Reading →

రూ. 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ముగ్గురు కోర్టు సిబ్బంది

జయశంకర్ భూపాలపల్లి : జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో ఏసీబీ (ACB) అధికారులు శుక్రవారం దాడులు చేశారు. ముగ్గురు కోర్టు సిబ్బంది రూ. 5 వేలు లంచం…

Continue Reading →

అవినీతి అధికారులపై సంచలన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

విద్యుత్తు సంస్థల్లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో మొత్తం 8 మంది ఇంజినీర్లను సస్పెండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దక్షిణ మండల విద్యుత్…

Continue Reading →

ఓటరు జాబితాల సవరణపై ఈఆర్వోలకు శిక్షణ: ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి హైదరాబాద్‌లోని సీఈఓ కార్యాలయంలో నాలుగు జిల్లాలకు చెందిన ఎన్నికల నమోదు అధికారులకు (ఈఆర్వోలు)…

Continue Reading →