తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ కార్యనిర్వాహక అధ్యక్షులు జస్టిస్ సామ్ కోశీ ఆదేశాల మేరకు, సభ్య కార్యదర్శి పంచాక్షరి సూచనలతో, 18-07-2026న మనోరంజన్ కాంప్లెక్స్,…
ఓ రైతు వద్ద గ్రామ పటం మార్చడానికి రూ.15 వేలు లంచం తీసుకుంటూ మహబూబ్నగర్ సర్వే లాండ్ రికార్డ్సు శాఖలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న బీ వెంకటేశ్వర్రెడ్డిని రెడ్హ్యాండెండ్గా…
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఇటీవల నూతనంగా ఏర్పాటైన యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి సభ్యులు. ఈ సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం…
మెదక్ జిల్లాలో కాలుష్య కారకంగా మారిన ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ కంపెనీ విస్తరణను తక్షణమే నిలిపివేసి, ఆ కంపెనీని తొలగించాలని గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి ఒంటేరు ప్రతాప్రెడ్డి,…
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాల్గొన్న నిజమైన ఉద్యమకారుల గుర్తింపు మరియు వారి సంక్షేమమే ఆశయంగా ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ అధికారిక సమావేశాలు సచివాలయం…
హైదరాబాద్ : తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రత, నాణ్యమైన విద్యకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ…
రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ యూరియా అందుబాటును మరింత సులభతరం చేయటం కోసం ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పారదర్శకతను పెంపొందిస్తూ, సకాలంలో యూరియా పంపిణీ చేయటం కోసం…
ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రిస్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని, ఆ పరిశ్రమను విస్తరించి మా ప్రాణాలు తీయొద్దని చెట్లగౌరారం, రంగాయపల్లి గ్రామస్థులు ఆవేదన…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల గుర్తింపుతో పాటు వారి కుటుంబాలకు సామాజిక భద్రత, సంక్షేమ ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన…
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా పథకం కింద నేడు 7 వ విడతలో 7 నుండి 8 ఎకరాలకు వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో…









