ఏప్రిల్ 2నుంచి 5 మండలాల్లో ఇంటిగ్రేటెడ్ భూభార‌తి: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ భూప‌రిపాలనలో సరికొత్త శకం ఆరంభం కాబోతోంద‌ని గత ప్రభుత్వ హయాంలో ధరణి తెచ్చిన చిక్కుముడులను విప్పుతూ, రైతులకు అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, సులభతరమైన సేవలు అందించడమే…

Continue Reading →

చిన్నారుల‌కు నాణ్య‌మైన‌ విద్య‌.. పోష‌కాహారం: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: రాష్ట్రంలోని ప్ర‌తి చిన్నారికి నాణ్య‌మైన విద్య‌, పోష‌కాహారం అందించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డితో ప్ర‌ముఖ…

Continue Reading →

ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవ‌లు: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: హైద‌రాబాద్ కోర్ అర్బ‌న్ ఏరియాలో ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఎంఎంటీఎస్‌లో ఏటికేడు ప్ర‌యాణికుల త‌గ్గుముఖంపై ముఖ్య‌మంత్రి…

Continue Reading →

నిమ్స్ లో చికిత్స పొందుతున్న గద్దర్ భార్య విమలను పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్

దివంగత ప్రజా గాయకుడు గద్దర్ సతీమణి విమల నిమ్స్ లో గాల్ బ్లాడర్ సమస్యతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. మూడు రోజుల క్రితం నిమ్స్ లో చేరిన…

Continue Reading →

సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని లక్ష్మీ దేవిపల్లి సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం సమయంలో ఒక్క సారిగా మంటలు ఎగసిపడటంతో…

Continue Reading →

కాలుష్యంతో ఆరోగ్యాలను పాడుచేస్తున్న హెటిరో పరిశ్రమ సీఎస్ఆర్ నిధులు మాకు వద్దు

దోమడుగు వార్డులో పరిశ్రమల వల్ల వెలువడుతున్న రసాయన కాలుష్యంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాలకు ముప్పు కలిగించే కెమికల్స్ విడుదల చేస్తూ ప్రజలను…

Continue Reading →

ఎమ్మేల్యేల పార్టీ ఫిరాయింపు అంశంలో స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు

ఎమ్మేల్యేలు పార్టీ ఫిరాయింపు అంశంలో వివరణ ఇవ్వాలంటూ అసెంబ్లి స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే, పార్టీ మారారంటూ బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తున్న…

Continue Reading →

రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్ధిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి…

Continue Reading →

రాష్ట్రంలో పెట్రోల్,డీజిల్ తో పాటు కొరత లేదు: మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్,ఎల్.పి.జి కొరత ఉత్పన్నమయ్యే ప్రసక్తేలేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానంగా హైదరాబాద్ లో…

Continue Reading →

సోలార్ పవర్ పై quation అవర్లో సభ్యుల ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం

గ్రీన్ ఎనర్జీని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలన్న ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలెట్…

Continue Reading →