తెలంగాణ సహకార రంగం పనితీరుపై ఇరాన్ ప్రతినిధి బృందానికి వివరించిన మంత్రి తుమ్మల

హైదరాబాద్ : రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర గనులు మరియు భూగర్భ శాఖ మంత్రి వివేక్…

Continue Reading →

యుకె కు ఎగుమతులు పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు

భారత్- యునైటెడ్ కింగ్ డమ్ ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సిఇటిఏ) వల్ల తెలంగాణా గరిష్ఠ ప్రయోజనం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఐటి,…

Continue Reading →

ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షకు చరమగీతం పాడుతాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులపై జరిగే గుర్తింపు ఆధారిత వివక్షకు శాశ్వతంగా అడ్డుకట్ట వేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రోహిత్ వేముల…

Continue Reading →

కులవృత్తులను ఎక్కువగా ప్రోత్సహించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

బి.సి. కుల వృత్తులను ఎక్కువగా ప్రోత్సహించాలని రాష్ట్ర రవాణా, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం ఆషాఢ బోనాల సందర్భంగా హెచ్‌ఎండీఏ మైదానంలో…

Continue Reading →

రాజేంద్రనగర్ ఎఫ్‌సీఓ ఎరువుల నాణ్యత పరీక్షా ప్రయోగశాలకు NABL గుర్తింపు

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మరో ప్రతిష్ఠాత్మక విజయాన్ని సాధించింది. రాజేంద్రనగర్‌లోని ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు (Fertilizer Control Order–FCO) ప్రయోగశాలకు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్…

Continue Reading →

ఎల్-నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళికపై జిల్లా కలెక్టర్లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక ను సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు, రైతులను చైతన్య పర్చాలని రాష్ట్ర ప్రభుత్వ…

Continue Reading →

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల నమోదు వేగవంతం చేయాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, ప్రీ-ప్రైమరీ, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, తెలంగాణ మోడల్ స్కూళ్లలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల నమోదు వేగవంతం చేయాలని…

Continue Reading →

ఏసీబీ అధికారుల వరుస దాడులతో ప్రభుత్వ అధికారుల గుండెల్లో దడ

తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ అధికారుల వరుస దాడులతో ప్రభుత్వ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇవాళ మరో ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. ఆదిలాబాద్‌లో…

Continue Reading →

అమెజాన్ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి

ఈ శంకుస్థాపన కార్యక్రమం ఫ్యూచర్ సిటీకి వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలకు మంచి ప్రోత్సాహకంగా ఉపయోగపడనుంది. ఫ్యూచర్ సిటీలో అత్యంత అధునాతనమైన నగరాన్ని నిర్మించాలని, ఫార్చ్యూన్-500 కంపెనీల పెట్టుబడులను…

Continue Reading →

పేద విద్యార్థుల భవిష్యత్తే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.. గురుకుల సీట్ల కేటాయింపులో నిర్లక్ష్యానికి తావు లేదు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ : పేద, దళిత, గిరిజన విద్యార్థుల విద్యాభవిష్యత్తును తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ఒక్క విద్యార్థి కూడా గురుకుల విద్యకు దూరం కాకుండా…

Continue Reading →