సాంకేతిక ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు అనుకూలంగా తెలంగాణ‌: సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ: అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్ట‌ప్‌ల ఏర్పాటుకు అనుకూల వాతావ‌ర‌ణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ సహ…

Continue Reading →

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక నేత్ర వైద్య సేవలు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ. రాష్ట్రం లోని 35 ప్రభుత్వ…

Continue Reading →

అవినీతి అధికారుల.. అక్రమాస్తుల వేటలో ” ఏసీబీ “

తెలంగాణ రాష్ట్రంలో అవినీతిపై ఏసీబీ ఉక్కుపాదం మోపుతోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన అవినీతి అధికారులపై పక్కా ఆధారాలతో వరుస దాడులు నిర్వహిస్తూ, కీలక శాఖలకు చెందిన…

Continue Reading →

కల్యాణలక్ష్మీ దరఖాస్తుకు లంచం డిమాండ్‌.. మోత్కూర్‌లో ఏసీబీకి చిక్కిన జీపీవో

కల్యాణలక్ష్మీ దరఖాస్తుకు లంచం డిమాండ్‌ చేసిన జీపీవోను ఏసీబీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..…

Continue Reading →

రైతులందరూ తప్పనిసరిగా పాల్గొని శాస్త్రవేత్తల సూచనలు పొందాలి: వ్యవసాయ సంచాలకులు బి. గోపి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘రైతు నేస్తం’ కార్యక్రమం రేపు (28 జూలై…

Continue Reading →

ఈ-సిటీ మహేశ్వరం పారిశ్రామిక పార్కులలో పలు పరిశ్రమలను సందర్శించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

హైదరాబాద్: ఈ-సిటీ (eCity)లోని ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (Electronic Manufacturing Cluster – EMC) ను, ప్రీమియర్ ఎనర్జీస్ ఫోటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ, అవాంటెల్ లిమిటెడ్…

Continue Reading →

మహేశ్వరం తెలంగాణ మోడల్ స్కూల్ సందర్శించిన సీఎస్ సంజయ్ జాజు

హైదరాబాద్ : మహేశ్వరంలోని తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిదునాక్ష్మికంగా సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్…

Continue Reading →

రూ. 600ల కోట్ల విలువైన ప్ర‌భుత్వ భూమిని కాపాడండి

మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా కూక‌ట్‌ప‌ల్లి – మూసాపేట గ్రామాల మ‌ధ్య ప్ర‌భుత్వ పాఠ‌శాల‌తో పాటు.. జిల్లాప‌రిషత్ హైస్కూల్ నిర్మాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వం 2 ఎక‌రాల‌ను కేటాయించింది.…

Continue Reading →

రాజ్యాంగ స్ఫూర్తితోనే ప‌ని చేస్తున్నాను: హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్

ఈ రెండేళ్ల కాలంలో హైడ్రా కమిషనర్ గా రాజ్యాంగ స్ఫూర్తి ననుసరించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21,48A ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షించడం జరిగింది. మార్కెట్లో…

Continue Reading →

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు సంచలన ఆదేశాలు

తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. వరుస వివాదాల నేపథ్యం లో హైకోర్టు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించాలని చీఫ్‌ సెక్రటరీని ఆదేశించింది. అర్హత కలిగిన…

Continue Reading →