కొత్త రేషన్‌ కార్డుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం

కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు…

Continue Reading →

మదనపల్లె ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో ప్రమాదం

చిత్తూరు జిల్లాలోని మదనపల్లె ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. టర్ఫ్‌పెర్ల్‌ అగ్రిటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి…

Continue Reading →

రసాయన పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం.. 17 మంది సజీవ దహనం

మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. నీటిశుద్ధికి వినియోగించే క్లోరిన్‌ డైయాక్సీ మాత్రలు తయారు చేసే రసాయన పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి అగ్నికీలలకు 17…

Continue Reading →

యువతితో జీహెచ్ఎంసీ డిఫ్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య రాసలీలు..

హైదరాబాద్ మహానగర మున్సిపల్‌ అధికారి, ఓ యువతితో రాసలీలలు జరిపి అడ్డంగా దొరికిపోయాడు.. ఏకంగా మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలోనే దుకాణం పెట్టాడు. తిప్పర్తి యాదయ్య.. గ్రేటర్ మున్సిపల్…

Continue Reading →

జగిత్యాల జిల్లా కోరుట్లలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

జగిత్యాల జిల్లా కోరుట్లలో రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. ఎస్కొని గుట్ట వద్ద పట్టణ ప్రగతి నిధులు రూ.1.83కోట్లతో నిర్మించిన పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనాన్ని…

Continue Reading →

ఈ నెల 8న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం, జూన్ 8న మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరుగనున్నది. ఈ సందర్భంగా… రాష్ట్రంలో వైద్యం,…

Continue Reading →

తెలంగాణ‌లో ప‌లువురు ఐఎఫ్ఎస్ అధికారుల బ‌దిలీ

తెలంగాణ‌ రాష్ట్రంలో ప‌లువురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్ర‌భుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ములుగులోని ఓ/ఓ డీన్ టీఎఫ్‌సీఆర్‌ఐకి అటాచ్‌గా ఉన్న ఎస్.పి.సుతాన్ ములుగులోని…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణతోనే మనుగడ: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

ప్రపంచవ్యాప్తంగా విచక్షణారహితంగా కొనసాగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని నిలువరించకపోతే కరోనా లాంటి మరెన్నో ఉపద్రవాలను చవిచూడాల్సి వస్తుందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే మానవ మనుగడ,…

Continue Reading →

ప్రకృతితో మమేకమై జీవించాలి : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతితో మమేకమై జీవించడం నేటి పరిస్థితుల్లో మరింత ఆవశ్యకమన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడడం…

Continue Reading →

ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్-05) శుభాకాంక్షలు

పర్యావరణాన్ని కాపాడుకుందాం.. భవిష్యత్ తరాలకు భరోసానిద్దాం.. లేదంటే పర్యావరణానికే కాదు.. మానవ మనుగడకే ముప్పు..

Continue Reading →