కొత్త రేషన్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు…
చిత్తూరు జిల్లాలోని మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ప్రమాదం చోటు చేసుకుంది. టర్ఫ్పెర్ల్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్లో లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి…
మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. నీటిశుద్ధికి వినియోగించే క్లోరిన్ డైయాక్సీ మాత్రలు తయారు చేసే రసాయన పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి అగ్నికీలలకు 17…
హైదరాబాద్ మహానగర మున్సిపల్ అధికారి, ఓ యువతితో రాసలీలలు జరిపి అడ్డంగా దొరికిపోయాడు.. ఏకంగా మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలోనే దుకాణం పెట్టాడు. తిప్పర్తి యాదయ్య.. గ్రేటర్ మున్సిపల్…
జగిత్యాల జిల్లా కోరుట్లలో రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఎస్కొని గుట్ట వద్ద పట్టణ ప్రగతి నిధులు రూ.1.83కోట్లతో నిర్మించిన పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనాన్ని…
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం, జూన్ 8న మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరుగనున్నది. ఈ సందర్భంగా… రాష్ట్రంలో వైద్యం,…
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ములుగులోని ఓ/ఓ డీన్ టీఎఫ్సీఆర్ఐకి అటాచ్గా ఉన్న ఎస్.పి.సుతాన్ ములుగులోని…
ప్రపంచవ్యాప్తంగా విచక్షణారహితంగా కొనసాగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని నిలువరించకపోతే కరోనా లాంటి మరెన్నో ఉపద్రవాలను చవిచూడాల్సి వస్తుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే మానవ మనుగడ,…
అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతితో మమేకమై జీవించడం నేటి పరిస్థితుల్లో మరింత ఆవశ్యకమన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడడం…
పర్యావరణాన్ని కాపాడుకుందాం.. భవిష్యత్ తరాలకు భరోసానిద్దాం.. లేదంటే పర్యావరణానికే కాదు.. మానవ మనుగడకే ముప్పు..









