మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల‌.. మొదలైన నామినేషన్ల స్వీకరణ

నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ స్థానం ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడులయింది. నామినేషన్లు తక్షణమే ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఈ నెల 14 వరకు…

Continue Reading →

డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో వైభవంగా దసరా వేడుకలు

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని భవానీపురం గ్రామంలోగల డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో దసరా ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ దసరా వేడుకలకు ఆ సంస్థ వ్యవస్థాపక…

Continue Reading →

కాలుష్య ప్రభావం రాబోయే తరాలపై ఎక్కువ

‘కాలుష్య ప్రభావం రాబోయే తరాలపై ఎక్కువగా ఉంటుంద’ని చెప్తుంటారు. గాలి కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 90 లక్షలమంది చనిపోతున్నారు. ఇది ఎక్కువగా కట్టడాలు, వాహనాలు, వంట…

Continue Reading →

సమాచార హక్కు చట్టం.. సామాన్యుడి చేతిలో వజ్రాయుధం

 సమాచార హకు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం లాంటిదని సమాచార హకు చట్టం రాష్ట్ర కమిషనర్‌ డాక్టర్‌ గుగులోత్‌ శంకర్‌నాయక్‌ పేర్కొన్నారు. సమాచార హకు చట్టం (ఆర్‌టీఐ)లో…

Continue Reading →

ములుగు ఫారెస్ట్ యూనివ‌ర్సిటీ ప్ర‌పంచంలోనే మూడోది..

సాంకేతిక విద్యలకు ధీటుగా అటవీ విద్యకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (FCRI) ను 2016లో…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ.. రూ. 90 వేలు సీజ్

కరీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో లంచం తీసుకుంటూ ఓ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డాడు. కొత్త‌ప‌ల్లి మండ‌లం ఆసిఫ్‌న‌గ‌ర్ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ ఉట్కూరి శ్రీధ‌ర్.. నో…

Continue Reading →

పంజాబ్‌ ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల జరిమానా విధించిన ఎన్జీటీ

పంజాబ్‌ ప్రభుత్వంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (NGT) కొరడా ఝలిపించింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. మున్సిపల్‌ వ్యర్థాల నిర్వహణ సమస్యను…

Continue Reading →

పేపర్‌ ప్లేట్ల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు పట్టణంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. పట్టణంలోని రంగాచారి వీధిలో ఉన్న ఓ పేపర్‌ ప్లేట్ల తయారీ పరిశ్రమలో…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ‘బుల్లెట్ బండి’ సాంగ్ ఫేమ్ అశోక్

బ‌డంగ్‌పేట్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో టౌన్ ప్లానింగ్ సూప‌ర్‌వైజ‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్న అశోక్.. ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డాడు. రూ. 30 వేలు లంచం తీసుకుంటుండ‌గా…

Continue Reading →

సాహితీ ప్రియుడు నిజాం వెంకటేశం కన్నుమూత

సాహితీ ప్రియుడు, అనువాదకుడు, వర్ధమాన కవులు, రచయితలను వెన్ను తట్టి ప్రోత్సహించడంలో ముందుండే నిజాం వెంకటేశం(76) ఇకలేరు. ఆయన ఆదివారం రాత్రి 8 గంటలకు పద్మారావు నగర్‌లోని…

Continue Reading →