10 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ భర్త

సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో రూ.10వేలు లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శితో పాటు సర్పంచ్‌ భర్త ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. కొమురవెల్లి…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి నియమితులయ్యారు. ఆమెతో పాటు మరో ఆరుగురిని సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…

Continue Reading →

బండి సంజయ్‌ కొడుకు కేసులో ప్రత్యేక అధికారితో విచారణ

 కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విచారణ కోసం ప్రత్యేక అధికారిని నియమించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంపై డీజీపీ…

Continue Reading →

ఎరువుల కంపెనీల ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష

హైదరాబాద్ : రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన యూరియా సరఫరా, నిల్వలు మరియు నానో యూరియా వినియోగంపై వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & జౌళి శాఖల…

Continue Reading →

కొహెడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి చర్యలు వేగవంతం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థను ఆధునీకరించే దిశగా కీలకంగా భావిస్తున్న కొహెడ సమగ్ర మార్కెట్ నిర్మాణ పనులు తుది దశలోకి చేరుకున్నాయని రాష్ట్ర…

Continue Reading →

రైతు సంక్షేమం – ఆధునిక వ్యవసాయ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, మే 4 నుండి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా…

Continue Reading →

NHAI చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్…

Continue Reading →

ఉమ్మ‌డి జిల్లా కేంద్రాల్లో నైపుణ్య శిక్ష‌ణాభివృద్ధి కోర్సుల‌తో డిగ్రీ క‌ళాశాల‌లు: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: మైనారిటీ విద్యార్థుల కోసం ఉమ్మ‌డి జిల్లా కేంద్రాల్లో ప్ర‌త్యేక డిగ్రీ క‌ళాశాల‌లు ఏర్పాటు చేయాల‌ని.. వాటిలో నైపుణాభివృద్ధి, ఏఐ శిక్ష‌ణ‌కు ప్రాధాన్య‌మివ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి…

Continue Reading →

మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డిని కలిసిన డిజిపీ సి.వి. ఆనంద్

హైద‌రాబాద్‌: రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర డిజిపీ సి.వి. ఆనంద్ శుక్ర‌వారం స‌చివాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి…

Continue Reading →

మూసీ నివాసితులకు డిప్యూటీ సీఎం భరోసా

మూసీ పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా తగిన సాయం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…

Continue Reading →