అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో రాష్ట్రంలో విప‌త్తుల శిక్ష‌ణా కేంద్రం: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ శిక్ష‌ణా కేంద్రాన్ని (SIDM) ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన ప్ర‌తిపాద‌న‌ల‌ను సిద్దం చేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ…

Continue Reading →

మీ ప్ర‌త్యేక‌త‌ను చూపిన‌ప్పుడే విజ‌యం:

“ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దువుకుని గ్రూప్ – 1 ఉద్యోగాల‌కు ఎంపిక‌య్యారు. ప‌లు శాఖ‌ల్లో అధికారులుగా మీరు విధులు నిర్వ‌హించ‌నున్నారు. మీనే మీ విభాగాల్లో ప్ర‌త్యేక‌త‌ను చాటాలి. అధికారుల‌పై…

Continue Reading →

హైదరాబాద్‌ను గ్లోబల్ సినీ హబ్ గా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ కేంద్రంగా చలనచిత్ర పరిశ్రమల అభివృద్ధి చెందడానికి, సినిమాలకు సంబంధించి అవసరమైన అన్ని రకాల అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్…

Continue Reading →

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం తరపున శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ డైరెక్టర్…

Continue Reading →

“ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు” కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎంని ఆహ్వానించిన మంత్రి తుమ్మల

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని కలిసి “ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు” కార్యక్రమానికి ఆహ్వానించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. ఈ నెల…

Continue Reading →

సీఎస్‌ రామకృష్ణారావు పదవీకాలం మరోసారి పొడిగింపు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీ కాలాన్ని కేంద్రం మరోసారి పొడిగించింది. ఆయన పదవీకాలాన్ని మూడు నెలల పాటు పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి…

Continue Reading →

రాష్ట్ర సిగలో మరో మణిహారం: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

హైదరాబాద్ : రాష్ట్ర సిగలో మరో మణిహారంగా నిలిచే నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ నెల 22న ఘనంగా ప్రారంభంకానుంది. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్, మండలి…

Continue Reading →

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఉగాది శుభాకాంక్ష‌లు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది.…

Continue Reading →

త్వరలో డిజిటల్ మీడియా పాలసీ శాసన మండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

వచ్చే రెండు, మూడు నెలల్లో డిజిటల్ మీడియా పాలసీని తీసుకు రాబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.…

Continue Reading →

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా నిలిచే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం ఒకసారి చేసే కార్యక్రమం కాదని, ప్రతి సంవత్సరం కొనసాగించే శాశ్వత ప్రక్రియగా ప్రభుత్వం అమలు…

Continue Reading →