ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పోరాటాలు, బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆయన గుర్తు చేశారు. దేశం గర్వించదగ్గ రీతిలో…

Continue Reading →

అసెంబ్లీలో రాష్ట్ర అవ‌త‌రణ వేడుక‌లు..

తెలంగాణ రాష్ట్ర ఎనిమిదో అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా అసెంబ్లీలో వేడుకలు నిర్వహించారు. శాసనమండలిలో మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అసెంబ్లీలో స్పీక‌ర్…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ కాప్రా స‌ర్కిల్ డీఈ

జీహెచ్ఎంసీ కాప్రా స‌ర్కిల్ డీఈ మ‌హాల‌క్ష్మి అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ)కి చిక్కారు. స్వీప‌ర్ నుంచి లంచం తీసుకుంటూ మ‌హాల‌క్ష్మి ప‌ట్టుబ‌డ్డారు. జీహెచ్ఎంసీలో ప‌నిచేస్తున్న మ‌హిళా స్వీప‌ర్…

Continue Reading →

ఏపీలో పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు జూన్‌ 30 వరకు వేసవి సెలవులు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఉధృతి దృష్ట్యా పాఠశాలలను…

Continue Reading →

తెలంగాణలో మరో పదిరోజులు లాక్‌డౌన్‌ పొడిగింపు

కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో లాక్‌డౌన్‌ మినహాయింపు సమయాన్ని పెంచింది.…

Continue Reading →

నిమ్స్‌లో వ్యాక్సిన్‌ పంపిణీలో అవకతవకలు

నిమ్స్‌లో వ్యాక్సిన్‌ పంపిణీలో అవకతవకలు చోటుచేసుకున్నాయి. నిమ్స్‌లో 7వేల మంది అనర్హులకు వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిమ్స్‌లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం ఇంటలిజెన్స్‌ విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై నిమ్స్‌…

Continue Reading →

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు మూడు చారిత్ర‌క నిర్ణ‌యాలు

పర్యావరణ ప‌రిర‌క్ష‌ణ‌కు సంబంధించి ప్ర‌పంచవ్యాప్తంగా మూడు చారిత్ర‌క‌ నిర్ణయాలు వెలువ‌డ్డాయి. ఎనిమిది మంది పిల్లలు దాఖ‌లు చేసిన పిటిష‌న్లో బొగ్గు గనిని నిషేధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని అక్క‌డి…

Continue Reading →

ఏపీలో కొత్తగా 13వేలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు.. 104 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,756 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 20,392 మంది కోలుకున్నారు. 104…

Continue Reading →

ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్‌ను కళాశాలల విద్యాశాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు.…

Continue Reading →

ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా జర్నలిస్టులు : డీహెచ్‌ శ్రీనివాసరావు

జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తిస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు తెలిపారు. ఎల్లుండి నుంచి జర్నలిస్టులకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. సమాచారశాఖ ద్వారా…

Continue Reading →