భగత్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులకు కోవిడ్‌

నాగార్జున సాగర్ లో కరోనా వైరస్ పంజా విసిరింది. ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ రోజున మహమ్మారి వేగంగా విస్తరించింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా 4009 క‌రోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గాయి. శ‌నివారం 5 వేల‌కుపైగా న‌మోద‌వ‌గా, ఆదివారం ఆ సంఖ్య 4 వేల‌కు త‌గ్గింది. రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8…

Continue Reading →

ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదు : మంత్రి ఈటల రాజేందర్

కరోనా రోగులకు చికిత్సనందించే ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 60వేల పడకలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.…

Continue Reading →

తెలంగాణ బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దీంతో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.…

Continue Reading →

న‌టుడు సోనూసూద్‌కు క‌రోనా పాజిటివ్

క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎంతో మంది పేద‌ల‌కు ఆర్థికంగా సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న ‌ప్ర‌ముఖ న‌టుడు సోనూసూద్కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ విష‌యాన్ని సోనూసూద్…

Continue Reading →

తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతం : ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

అమరావతి : తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతున్నదని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా 4,446 క‌రోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు అధిక‌మ‌తున్నాయి. శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు కొత్త‌గా 4,446 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా మ‌రో 12…

Continue Reading →

ప్రముఖ హాస్యనటుడు వివేక్‌ కన్నుమూత

ప్రముఖ హాస్యనటుడు వివేక్‌ కన్నుమూశారు. నిన్న ఉదయం 11 గంటలకు గుండెపోటుతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస…

Continue Reading →

నాగార్జున‌సాగ‌ర్‌లో ప్రారంభ‌మైన పోలింగ్

నాగార్జునసాగ‌ర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభ‌మ‌య్యింది. దివంగ‌త‌ ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య మృతితో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక‌లు అనివార్య‌మ‌య్యాయి. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్…

Continue Reading →

రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎంపీడీవో ఆల్బర్ట్

 ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎంపీడీవో ఆల్బర్ట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన…

Continue Reading →