నాగార్జున‌సాగ‌ర్ ఉపఎన్నిక భ‌ద్రతా ఏర్పాట్ల‌పై డీఐజీ రంగనాథ్ స‌మీక్ష

న‌ల్ల‌గొండ జిల్లాలోని ‌నాగార్జున‌సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఉపఎన్నిక పోలింగ్ రేపు జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో భ‌ద్రతా ఏర్పాట్ల‌పై డీఐజీ ఏ.వి.రంగనాథ్ శుక్ర‌వారం పోలీసు సిబ్బందితో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు

తెలంగాణ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,840 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ శుక్రవారం…

Continue Reading →

సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా కన్నుమూత

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ చీఫ్ రంజిత్ సిన్హా ఇవాళ క‌న్నుమూశారు. క‌రోనా వైర‌స్ వ‌ల్లే ఆయ‌న ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలుస్తోంది. రంజిత్ సిన్హా 1974వ…

Continue Reading →

తెలంగాణ మాజీ మంత్రి చందూలాల్‌ కన్నుమూత

మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్‌ (67) కన్నుమూశారు. కొంతకాలం కిందట కిడ్నీలు విఫలమవగా, మార్పిడి చేసినా ఆరోగ్యం కుదుటపడలేదు. అప్పటి నుంచి డయాలసిస్‌పైనే ఆధారపడుతున్నారు. పది రోజుల…

Continue Reading →

ఈ నెల 7న వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవ సమావేశం

ఈ నెల 17న ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవ సమావేశం నిర్వహించనున్నట్లు ఉప కులపతి డాక్టర్‌ ప్రవీణ్‌రావు తెలిపా రు. రాజేంద్రనగర్‌లోని…

Continue Reading →

17న పోలీసు శాఖ ఆధ్వర్యంలో జాబ్‌మేళా

నిరుద్యోగ యువత ప్రైవేట్‌ రంగంలో ఉచిత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఛత్రినాక ఇన్‌స్పెక్టర్‌ సయ్యద్‌ ఖాదర్‌ జిలానీ అన్నారు. ఆయన నమస్తే తెలంగాణతో గురువారం మాట్లాడుతూ,…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించింది.…

Continue Reading →

అంబేద్కర్‌కు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నివాళి

అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, విశ్వరూప్, ప్రభుత్వ సలహాదారు…

Continue Reading →

అంబేద్కర్‌ సూచించిన మార్గంలో నడుద్దాం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు. అరణ్య భవన్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ…

Continue Reading →

ముస్లిం సోదరులకు ఏపీ సీఎం జగన్‌ శుభాకాంక్షలు

రంజాన్‌ నెల ప్రారంభం సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని.. నెలరోజుల…

Continue Reading →