సీనియర్ రైల్వే అధికారి మహేంద్రసింగ్ చౌహాన్ అరెస్టు అయ్యాడు.. రూ. కోటి లంచం తీసుకున్న కేసులో సీనియర్ రైల్వే ఇంజినీరింగ్ సర్వీసు అధికారి మహేంద్రసింగ్ చౌహాన్ను సీబీఐ…
తాజా వార్తలు

విజయవాడ హైవే పై భారీ ట్రాఫిక్ జాం అయింది. రహదారిపై దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సంక్రాంతి పండుగ ముగియడంతో పల్లెలకు వెళ్లిన ప్రజలు…
మంచిర్యాల జిల్లా చెన్నూర్ కు చెందిన పలువురు టీఆర్ఎస్ లీడర్లు ఇసుక అక్రమ రవాణా చేస్తూ తమ ఉపాధిని దెబ్బ తీస్తున్నారంటూ టౌన్లోని ట్రాక్టర్ల ఓనర్లు శనివారం…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల పేర్లతో గెజిట్ విడుదలైంది. ఇవాళ్టి తేదీతో ఎస్ఈసీ గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొవిడ్ వ్యాక్సినేషన్…
సర్వజనాసుపత్రి (జీజీహెచ్)లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఆయన వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. హెల్త్ వర్కర్ పుష్పకుమారికి తొలి…
కేంద్ర ప్రభుత్వం 25 రాష్ట్రాలకు 179 మంది యువ ఐఏఎస్లను కేటాయించింది. ఇందులో తొమ్మిది మందిని తెలంగాణ క్యాడర్కు, ఎనిమిది మందిని ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు పంపించింది. ఈ…
టీఎస్ఆర్టీసీకి మరో జాతీయ పురస్కారం లభించింది. ఇంధన పొదుపులో టీఎస్ఆర్టీసీ రెండోస్థానాన్ని కైవసం చేసుకున్నది. 4001 కంటే ఎక్కువ బస్సులున్న రవాణా సంస్థల క్యాటగిరీలో ఈ ఘనత…
నిజామాబాద్ రేంజ్లో 17 మంది ఎస్ఐలు బదిలీ అయ్యారు. నిజామాబాద్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) పి. శివశంకర్ రెడ్డి 17 మంది పోలీసు సబ్…
ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 4,04,41,378 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,99,66,737, మహిళలు 2,04,71,506 మంది ఉన్నారు.…









