సిద్దిపేట జిల్లాలోని నర్సాపూర్లో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పైలాన్ దగ్గర సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు…
తాజా వార్తలు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిపై సంగారెడ్డి జిల్లా అమీన్ఫూర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. అమీన్పూర్ సీఐ ప్రభాకర్ కథనం ప్రకారం.. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం…
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయాన్ని జాతీయ వేద విశ్వవిద్యాలయంగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి…కేంద్ర విద్యాశాఖ మంత్రి…
సిద్దిపేటలో సీఎం కేసీఆర్ గురువారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను సీఎం ప్రారంభించనున్నారు. రెండుపడక గదుల ఇళ్ల ప్రాంతానికి కేసీఆర్…
తెలంగాణకు చెందిన సీబీఐ ఇన్స్పెక్టర్ బి.సతీష్ ప్రభుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందించింది. న్యూ ఢిల్లీలో సీబీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో…
ఆంధ్రపదేశ్ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ‘వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష’లో భాగంగా సర్వే ఆఫ్…
దేశ రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్ విస్టాకు శంఖుస్థాపన చేయబోతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో నిలిచిన నేరెడ్మెట్ ఫలితం వెల్లడి అయింది. నేరెడ్మెట్ 136వ డివిజన్లో 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా…
ఖమ్మం జిల్లా మధిర మండలంలోని కాటన్ మిల్లులో మంగళవారం భారీగా అగ్నిప్రమాదం సంభవించింది. మాటూర్ గ్రామంలోని మంజిత్ కాటన్ మిల్లులో సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగి దావానంలా…
కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఇవాళ భారత్ బంద్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా సామాజిక కార్యకర్త అన్నా హజారే నిరాహార…









