ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కూతురు వివాహ వేడుకకు హాజరైన సీఎం కేసీఆర్‌

ప్రముఖ వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కుమార్తె వివాహానికి సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు మంత్రులు కేటీఆర్‌, జగదీష్‌రెడ్డి, నిరంజన్‌…

Continue Reading →

దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌

దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా దేవాలయానికి ఐఎస్‌ఓ 9001 క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సర్టిఫికెట్‌ లభించింది. ఈ సర్టిఫికెట్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా దేవాలయ కమిటీ ప్రతినిధులు అందుకున్నారు.…

Continue Reading →

పంటలపై కాలుష్యం పడగ

అంజనీ సిమెంట్‌ పరిశ్రమ ఎదుట పురుగుల మందు డబ్బాతో  రైతుల ఆందోళన చింతలపలెం మండలంలోని అంజనీ సిమెంట్‌ పరిశ్రమ (చెట్టినాడు సిమెంట్‌) ఎదుట స్థానిక రైతులు గురువారం…

Continue Reading →

నేడు ఢిల్లీకి సీఎం కేసీ‌ఆర్‌

ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శే‌ఖ‌ర్‌‌రావు ఇవాళ‌ ఉదయం ఢిల్లీకి వెళ్ల‌ను‌న్నారు. దీర్ఘ‌కా‌లి‌కంగా పెండిం‌గ్‌లో ఉన్న పలు సమ‌స్య‌లపై చర్చిం‌చేం‌దుకు ఆయన కేంద్ర‌మం‌త్రు‌లతో భేటీ అయ్యే అవ‌కాశం ఉన్నది. కేంద్ర…

Continue Reading →

చెట్టినాడ్‌ గ్రూపుపై ఐటీ దాడులు

ప్రముఖ సిమెంట్‌ తయారీ సంస్థ చెట్టినాడ్‌ గ్రూపుపై ఐటీ దాడులు జరిగాయి. పన్ను ఎగవేత కేసులో కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న 60 కార్యాలయాలపై దాడులు చేసినట్లు ఆదాయ…

Continue Reading →

కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ సస్పెండ్

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను డీజీపీ మహేందర్ రెడ్డి విధుల నుండి సస్పెండ్ చేశారు. ఆదాయానికి…

Continue Reading →

సూర్యాపేట జిల్లాలోని చెట్టినాడు సిమెంట్‌ పరిశ్రమలో ఐటీ దాడులు

సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండల పరిధిలోని చెట్టినాడు సిమెంట్స్‌ అనుబంధ సంస్థ అంజనీ సిమెంట్‌ పరిశ్రమలో గురువారం ఐటీ దాడులు జరిగాయి. చెన్నై కేంద్రంగా ఐటీ దాడులు…

Continue Reading →

నర్సాపూర్‌లో ‘డబుల్‌’ ఇళ్లు ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

సిద్దిపేట జిల్లాలోని నర్సాపూర్‌లో కొత్తగా నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. పైలాన్‌ దగ్గర సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు…

Continue Reading →

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిపై కేసు

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిపై సంగారెడ్డి జిల్లా అమీన్‌ఫూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అమీన్‌పూర్‌ సీఐ ప్రభాకర్‌ కథనం ప్రకారం.. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

Continue Reading →

కేంద్ర విశ్వవిద్యాలయంగా ప్రకటించండి: విద్యాశాఖ మంత్రికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వినతి

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)  ఆధ్వర్యంలోని  శ్రీ వేంకటేశ్వర  వేద విశ్వ విద్యాలయాన్ని  జాతీయ వేద విశ్వవిద్యాలయంగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఛైర్మన్  వైవి సుబ్బారెడ్డి…కేంద్ర విద్యాశాఖ మంత్రి…

Continue Reading →