దేశంలో 24 గంటల్లో కొత్తగా 9000 కరోనా కేసులు

దేశంలో వరుసగా నాలుగో రోజు కూడా 8 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు 24 గంటల్లో రికార్డు స్థాయిలో 8,909 వైరస్‌…

Continue Reading →

హరితశోభితం కావాలి

విరివిగా మొక్కలు నాటాలికస్బెకట్కూర్‌లో మంకీ ఫుడ్‌ కోర్ట్‌ భేష్‌ సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌  పదిర అటవీప్రాంతం, మండెపల్లిలో పర్యటన  ఎల్లారెడ్డిపేట/ కోనరావుపేట/ సిరిసిల్ల రూరల్‌ :…

Continue Reading →

300 చెట్ల నరికివేత: రూ. 9 లక్షల జరిమానా

అనుమతించిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో చెట్లను నరికివేశాడన్న కారణంగా ఓ కాంట్రాక్టర్‌కు పంజాబ్‌ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. 300 చెట్లను అక్రమంగా నేలమట్టం చేసినందుకు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 129 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో బుధవారం కొత్తగా 129 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 108 మందికి కరోనా సోకింది.  ఇవాళ కరోనాతో ఏడుగురు మృతి చెందారు. …

Continue Reading →

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై ఎన్‌జీటీ తీర్పు

విశాఖలో విషాదం నింపిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై జాతీయ హరిత ట్రిబ్యునల్ బుధవారం తీర్పు వెలువరించింది. ప్రాథమిక నష్టపరిహారం కింద జమచేసిన రూ.50 కోట్లను పర్యావరణ పునరుద్ధరణకు,…

Continue Reading →

ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని మరో మూడు నెలలు కొనసాగనున్నారు. సీఎస్‌ పదవీకాలం పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. కరోనా నేపథ్యంలో సీఎస్‌ విధులు…

Continue Reading →

కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో భారీ అగ్ని ప్ర‌మాదం

గుజ‌రాత్‌లోని ఓ ర‌సాయ‌న ఫ్యాక్ట‌రీలో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం దాహెజ్ పారిశ్రామిక వాడ‌లోని ఓ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో బాయిల‌ర్‌ పేలుళ్లు సంభ‌వించ‌డంతో పెద్ద ఎత్తున‌…

Continue Reading →

ఏపీలో కొత్తగా 180 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 180 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే ఒక రోజు వ్యవధిలో…

Continue Reading →

ఈ నెల 11న ఏపీ కేబినెట్‌ సమావేశం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

Continue Reading →

భారత్‌లో 24 గంటల్లో కొత్తగా 8,909 కరోనా పాజిటివ్‌ కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మృతుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. గడిచిన 24…

Continue Reading →