★ ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ – 5) సందర్భంగా అర్టికల్ – 3 ★ పర్యావరణాన్ని కాపాడటంలో పీసీబీ అధికారుల చిత్తశుద్ది ఎంత..? ★ ప్రపంచ…
తాజా వార్తలు

సీపీఐ సీనియర్ నాయకులు టీవీ చౌదరి(80) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తన నివాసంలో కన్నుమూసినట్లు…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64,79,836కు చేరింది. ఈ వైరస్తో ఇప్పటి వరకు 3,82,227 మంది ప్రాణాలు కోల్పోయారు. 30,09,732 మంది కరోనా నుంచి…
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం జరిపిన కరోనా పరీక్షల్లో మరో 99 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. నలుగురు మృతి చెందగా, 35 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా…
భూమాతను కాపాడుకొందాం.. అనే ప్రచారాన్ని చేపట్టిన నటి భూమి పెడ్నేకర్తో చేతులు కలిపేందుకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అక్షయ్కుమార్ సిద్ధమయ్యారు. వాతావరణ మార్పులు, పర్యావరణాన్ని రక్షించడం…
ఆకుపచ్చ తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్గూడ ప్రధాన రహదారిపై నిర్వహించిన హరితహరం కార్యక్రమంలో…
జీహెచ్ఎంసీ పరిధిలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల ఉస్మానియా వైద్య కళాశాలలో ఇద్దరు పీజీ డాక్టర్లకు కరోనా వైరస్ ఉన్నట్లు…
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు అనుమతించింది. భక్తులు 6…
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. గడచిన 24 గంటల్లో 12,613 నమూనాలు పరీక్షించగా 115 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన వాటిలో ఇతర…
పత్రికలు, సామాజిక మాధ్యమాలు, డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రసారమైన కథనాలు, వార్తలు, సమాచారంపై పర్యవేక్షణకు ఎనిమిది మందిని ‘స్టేట్ టెక్నికల్ కోఆర్డినేటర్లు’గా ఆంధప్రదేశ్…









