ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఏ విధంగా జరుపుతున్నారు..?

★ ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ – 5) సందర్భంగా అర్టికల్ – 3 ★ పర్యావరణాన్ని కాపాడటంలో పీసీబీ అధికారుల చిత్తశుద్ది ఎంత..? ★ ప్రపంచ…

Continue Reading →

సీపీఐ సీనియర్‌ నాయకులు టీవీ చౌదరి కన్నుమూత

 సీపీఐ సీనియర్‌ నాయకులు టీవీ చౌదరి(80) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తన నివాసంలో కన్నుమూసినట్లు…

Continue Reading →

ప్రపంచ వ్యాప్తంగా 65 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. మృతులు 3 లక్షలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 64,79,836కు చేరింది. ఈ వైరస్‌తో ఇప్పటి వరకు 3,82,227 మంది ప్రాణాలు కోల్పోయారు. 30,09,732 మంది కరోనా నుంచి…

Continue Reading →

తెలంగాణలో మరో 99 మందికి కరోనా పాజిటివ్‌

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం జరిపిన కరోనా పరీక్షల్లో మరో 99 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నలుగురు మృతి చెందగా, 35 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా…

Continue Reading →

‘భూమి’ ప్రచారానికి అమితాబ్‌, అక్షయ్‌

భూమాతను కాపాడుకొందాం.. అనే ప్రచారాన్ని చేపట్టిన నటి భూమి పెడ్నేకర్‌తో చేతులు కలిపేందుకు బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌కుమార్‌ సిద్ధమయ్యారు. వాతావరణ మార్పులు, పర్యావరణాన్ని రక్షించడం…

Continue Reading →

ఆకుపచ్చ తెలంగాణే సీఎం కేసీఆర్‌ లక్ష్యం-కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

 ఆకుపచ్చ తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్‌గూడ ప్రధాన రహదారిపై నిర్వహించిన హరితహరం కార్యక్రమంలో…

Continue Reading →

ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో 12 మందికి కరోనా

జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల ఉస్మానియా వైద్య కళాశాలలో ఇద్దరు పీజీ డాక్టర్లకు కరోనా వైరస్‌ ఉన్నట్లు…

Continue Reading →

తిరుమల శ్రీవారి దర్శనాలకు గ్రీన్‌ సిగ్నల్‌

తిరుపతి: తిరుమల శ్రీవారి  దర్శనానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.   తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్‌ రన్‌ నడిపేందుకు అనుమతించింది.  భక్తులు 6…

Continue Reading →

ఏపీలో మరో 115 కరోనా కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. గడచిన 24 గంటల్లో 12,613 నమూనాలు పరీక్షించగా 115 మందికి వైరస్‌ సోకినట్లు  నిర్ధారణ అయింది.  కొత్తగా నమోదైన వాటిలో ఇతర…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక సమన్వయకర్తల నియామకం

పత్రికలు, సామాజిక మాధ్యమాలు, డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రసారమైన కథనాలు, వార్తలు, సమాచారంపై పర్యవేక్షణకు ఎనిమిది మందిని ‘స్టేట్‌ టెక్నికల్‌ కోఆర్డినేటర్లు’గా ఆంధప్రదేశ్‌…

Continue Reading →