ఏపీలో మ‌రో రెండు పాజిటివ్ కేసులు

ఏపీలోనూ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతుంది. ప్ర‌కాశం జిల్లా చీరాల‌కు చెందిన‌ ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు క‌రోనా పాజిటివ్ గా తేలింది. వారిద్ద‌రూ కూడా భార్య‌భ‌ర్త‌లు.…

Continue Reading →

ఏపీలో మ‌రో క‌రోనా పాజిటివ్ కేసు

ఏపీలో మ‌రో క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదైంది. క‌ర్నూలు జిల్లా సంజామ‌ల మండ‌లం నొసంలో రాజ‌స్థాన్ కు చెందిన ఓ యువ‌కుడికి క‌రోనా ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో న‌మూనాల‌ను…

Continue Reading →

తెలంగాణలో మరో 6 పాజిటివ్‌ కేసులు..మంత్రి ఈటెల

తెలంగాణలో 10 మంది కరోనాతో కోలుకున్నారు. మంత్రి ఈటెల ‘కరోనా వైరస్‌ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించొద్దని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.…

Continue Reading →

ఏడుకొండలవాడు ఆపద్భాందవుడు

కరోనా కల్లోలంలో ప్రజలను ఆదుకునే ఆపద్భాందవుడు ఏడుకొండలవాడని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తోడుగా…

Continue Reading →

రాష్ట్రాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లను విడుదల చేసిన కేంద్రం

కరోనా వైరస్‌కు సంబంధించిన సందేహాలను నివృతి చేసుకోవడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లను కేంద్ర హోంమంత్రిత్వశాఖ విడుదల చేసింది. ప్రజలు ఎలాంటి సందేహాలున్నా ఆయా…

Continue Reading →

రూ.25 కోట్ల విరాళాన్ని ప్ర‌క‌టించిన అక్ష‌య్ కుమార్

బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ మ‌రోసారి త‌న పెద్ద మ‌న‌సు చాటుకున్నారు. ఆప‌ద‌లో ఉన్న‌వారికి ఎల్ల‌ప్పుడు అండ‌గా నిలిచే అక్ష‌య్ కుమార్‌..తాజా విపత్క‌ర పరిస్థితుల‌లో రూ. 25…

Continue Reading →

జిల్లాల వారిగా ధర నియంత్రణకు కమిటీలు – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌

జిల్లాల వారిగా నిత్యవసర సరుకుల ధరలు నియంత్రించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎవరైనా సరుకుల ధరలు పెంచితే…

Continue Reading →

మొన్న కోటి.. నేడు 25 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించిన మ‌హేష్‌

ఎంతో సామాజిక స్పృహ ఉన్న టాలీవుడ్ హీరోల‌లో మ‌హేష్ బాబు ఒక‌రు. రీల్ లైఫ్‌లో కాకుండా రియ‌ల్ లైఫ్‌లోను ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తుంటారు. ఇటీవ‌ల క‌రోనా…

Continue Reading →

రేపటి నుంచి వైన్‌షాపుల ఓపెన్‌..అంతా అబద్దం

సామాజిక మాధ్యమాల అడ్డాగా తప్పుడు ప్రచారం చేసేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దేశమంతా లాక్‌డౌన్‌ పాటిస్తున్న నేపథ్యంలో కొందరు ఫేక్‌గాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రేపటి నుంచి…

Continue Reading →

సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా గవర్నర్ తమిళిసై నెల జీతం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన ఒక నెల జీతాన్ని కరోనాపై పోరుకు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా కరోనా మహ‌మ్మారిపై పోరులో…

Continue Reading →