24 గంటల్లో కొత్తగా 149 కరోనా పాజిటివ్‌ కేసులు

అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టిసారించామని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. కరోనా కట్టడి చర్యలపై రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది.…

Continue Reading →

క‌రోనా క‌ట్ట‌డికి ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక క‌మిటీ

రోజురోజుకు క‌రోనా వ్యాప్తి ఆందోళ‌న నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా క‌ట్ట‌డికి చేప‌ట్టాల్సిన మ‌రిన్ని చ‌ర్య‌లపై ప్ర‌త్యేక క‌మిటీని నియ‌మించింది. ఈ క‌మిటీలో…

Continue Reading →

విద్యుత్ బిల్లులు మూడు నెల‌లు చెల్లించ‌క‌పోయినా నో ఫెనాల్టీ

క‌రోనా విజృంభిస్తున్న వేళ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఉన్న నేప‌థ్యంలో ప్ర‌తిఒక్క‌రూ కూడా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. ఈ క్ర‌మంలో కోట్లాది మంది ఉపాధి అవ‌కాశాల‌పై తీవ్ర…

Continue Reading →

శంషాబాద్ ఔటర్ రింగురోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

శంషాబాద్ ఔటర్ రింగురోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ కొనసాగుతుండడంతో కూలీలకు పనులు…

Continue Reading →

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 27,250

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఈ వైరస్‌ బారిన పడి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 27,250 మంది ప్రాణాలు కోల్పోగా, 5.94 లక్షలకు పైగా…

Continue Reading →

834కు చేరిన కరోనా కేసులు.. 19 మంది మృతి

దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 110 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో శనివారం ఉదయం నాటికి కరోనా…

Continue Reading →

కరోనా సాయంగా 50 లక్షల ఎంపీ ల్యాడ్స్‌ – భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

సీఎం సహాయనిధికి ఇస్తున్నట్టు ట్వీట్‌ చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకుగాను ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షల ఎంపీ ల్యాడ్స్‌ నిధులను…

Continue Reading →

నేడు జలమండలిలో డయల్ యువర్ ఎండీ

జలమండలి ఎండీ దానకిశోర్‌ అధ్యక్షతన నేడు (శనివారం) ఖైరతాబాద్‌ సంస్థ ప్రధాన కార్యాలయంలో డయల్‌ యువర్‌ ఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.…

Continue Reading →

హిజ్రాలకు నిత్యావసర సరుకులు పంపిణీ

త్వరలోనే చెత్త ఏరుకునే కుటుంబాలకు సరుకులులాక్‌డౌన్‌ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న హిజ్రాలను ఆదుకునేందుకు రాచకొండ పోలీసులు, ప్రజ్వల, ఎంఎస్‌ఐ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో…

Continue Reading →

ఏప్రిల్‌ 15 వరకు రాష్ట్ర లాక్‌డౌన్‌ – సీఎం కేసీఆర్‌

ఈ ఒక్కరోజే 10 పాజిటివ్‌ కేసులు ఏకైక ఆయుధం సామాజిక దూరమే..ప్రజల సహకారం లేకపోతే పరిస్థితి భయానకంగా ఉండేదిపూర్తి సన్నద్ధంగా ఉన్నాంమీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌రాష్ట్రంలో ఇప్పటి…

Continue Reading →