మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్‌

కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31 వరకు తెలంగాణలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం…

Continue Reading →

చప్పట్లు కొట్టి వైద్య సిబ్బందికి సీఎం కేసీఆర్ సంఘీభావం

ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా..కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఎంతో కృషి చేస్తోన్న వైద్య, పారిశుద్ధ్య, మీడియా సిబ్బందికి సంఘీభావం తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తన…

Continue Reading →

దేశ‌వ్యాప్తంగా 75 జిల్లాలు లాక్‌డౌన్‌

దేశ‌వ్యాప్తంగా 75 జిల్లాల‌ను లాక్‌డౌన్ చేయ‌నున్నారు. కోవిడ్‌19 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన జిల్లాల్లో పూర్తి నిషేధ ఆజ్ఞ‌లు అమ‌లు చేయ‌నున్నారు. ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యానికి చెందిన క్యాబినెట్…

Continue Reading →

తెలంగాణలో 22కు చేరిన కరోనా బాధితులు

కరోనా బాధితుల సంఖ్య 22కు చేరినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన యువకుడు లండన్‌ నుంచి వయా దుబాయ్‌ మీదుగా…

Continue Reading →

మార్చి 31వ తేదీ వరకు రైలు సర్వీసులన్నీ బంద్‌

కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో రైల్వే శాఖ ప్యాసింజర్‌ సర్వీసులను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు రైద్దెన రైళ్లన్నింటిని మార్చి 31వ తేదీ…

Continue Reading →

నేను ఇంట్లోనే ఉన్నాను… మీరు ఇంట్లోనే ఉండండి: మంత్రి హరీశ్‌రావు

జనతా కర్ఫ్యూ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా నేను…

Continue Reading →

దేశంలో 324కు కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. మొత్తం 22 రాష్ర్టాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 324కు…

Continue Reading →

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొనసాగుతున్న జనతా కర్ఫ్యూ

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతుంది. నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ, మల్లేపల్లి, హాలియా, నార్కట్‌పల్లి, ఇలా ప్రతి ప్రధాన పట్టణంలో…

Continue Reading →

నాంపల్లి రైల్వేస్టేషన్లో కరోనా అనుమానితుడి పట్టివేత

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ మహమ్మారికి దారులు తెరుస్తున్నారు. చేతిపై హోమ్‌ క్వారంటైన్‌ స్టాంపులు వేసినా కొందరు జనం మధ్య…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయడంతోపాటు వంతులవారీ పని విధానాన్ని అమలు చేయాలని…

Continue Reading →