జనతా కర్ఫ్యూ: ఆ 14 గంటల్లో ఏం జరగబోతుంది?

ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ఇంట్లోనే జనతా కర్ఫ్యూతో కరోనాకు చరమగీతం లేకుంటే మూడో దశలో అల్లకల్లోంకరోనా.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు…

Continue Reading →

మైనార్టీ గురుకులాల్లో దరఖాస్తులకు గడువు పొడిగింపు

తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశాల గడువును ఈ నెల 28వ తేదీ వరకు పెంచామని మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్‌ వెల్లడించారు. ఆ…

Continue Reading →

కరోనా వైరస్‌ ఏ రోజు.. ఏ లక్షణం?

కరోనా మహమ్మారి మనదేశంలోనూ తీవ్రమవుతున్నది. ఈ నేపథ్యంలో వైరస్‌ లక్షణాల గురించి తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. రోజువారీగా వైరస్‌ లక్షణాలు ఎలా వృద్ధి చెందుతాయో సింగపూర్‌ వైద్య…

Continue Reading →

బయటకు వస్తే రూ. 1,000 జరిమానా

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం మంథనిలో గ్రామస్తులు ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇంటి నుంచి బయటకు వస్తే రూ.1,000…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన జనతా కర్ఫ్యూ

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రారంభమైంది. ప్రధాని మోదీ పిలుపుమేరకు జనతా కర్ఫ్యూతో కరోనాపై భారతావని యుద్ధం ప్రకటించింది. నేడు అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు…

Continue Reading →

భారత్‌లో 283కి చేరిన కరోనా కేసులు

వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపుతోంది. మన దేశంలో కూడా కరోనా కేసులు రోజురోజుకూ మరింతగా పెరుగుతున్నాయి. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 283కి…

Continue Reading →

రాష్ట్రంలో 24 గంటలపాటు జనతా కర్ఫ్యూ : సీఎం కేసీఆర్‌

కరోన వైరస్ సంబంధించి కొంచం ముందుగానే అప్రమత్తంగా ఉండి జాగ్రత్త పడ్డాంవిదేశాల నుండి వచ్చే వారి నుండి ఈ వైరస్ వచ్చింది, దాదాపు 20 వేల వరకు…

Continue Reading →

కరోనాతో తగ్గిన కాలుష్యం..

రోడ్డేక్కితే చాలు.. నోటికి బట్టకట్టుకోనిదే కుదరదు. పొగ.. దుమ్ము.. ధూళికణాలు.. నేరుగా శ్వాననాళంలోకి చేరిపోతాయి. తలతిరగడం, చికాగుగా అనిపించడం సహజం. ఇక రణగోణ ధ్వనుల గురించి ప్రత్యేకంగా…

Continue Reading →

పదవ తరగతి పరీక్షలు వాయిదా

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా పదవ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని శుక్రవారం నాడు హైకోర్టు ఆదేశించింది. కాగా శనివారం నాడు జరగాల్సిన పరీక్ష మాత్రం…

Continue Reading →

పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌కుమార్‌

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నివేదికలు, ఖాతాలను మదింపుచేసి, వాటి పనితీరుపై పార్లమెంట్‌కు నివేదికలు సమర్పించే పబ్లిక్‌ అండర్‌టేకింగ్స్‌ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌కుమార్‌ ఎంపికయ్యారు. జాతీయస్థాయిలో…

Continue Reading →