ఎంపీ రేవంత్‌రెడ్డి చేసింది తప్పే: కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

ఎంపీ రేవంత్‌రెడ్డి 111 జీవో పై మెచ్యూరిటీ లేకుండా వ్యవహరించారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ… గోపన్‌పల్లి భూముల వ్యవహారంలో తప్పు జరగకుంటే ఆధారాలు…

Continue Reading →

ఈనెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు

షెడ్యూల్‌ ప్రకారం టెన్త్‌ పరీక్షలుకరోనా వైరస్‌ విస్తరిస్తున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు…

Continue Reading →

పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంచిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయనకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం అనుహ్యంగా పెట్రోల్,…

Continue Reading →

కరోనాపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ పట్ల తెలంగాణ సర్కార్ అప్రమత్తమైనట్లు ముఖ్యమంత్రి కెసిఆర్‌ పేర్కొన్నారు. అసెంబ్లీలో కరోనా వైరస్‌పై సిఎం ప్రకటన చేశారు. ఆ సందర్భంగా సిఎం…

Continue Reading →

మైక్రోసాఫ్ట్‌కు బిల్‌గేట్స్‌ రాజీనామా

మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ బిల్‌గేట్స్‌ మైక్రోసాఫ్ట్‌నుంచి వైదొలిగారు. ప్రస్తుతం బోర్డు సలహాదారుడిగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పూర్తిస్థాయిలో సామాజిక సేవలకు పరిమితమవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఈ…

Continue Reading →

గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి డిశ్చార్జ్‌

హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా వైరస్‌ సోకిన వ్యక్తిని వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. మహేంద్రహిల్స్‌కు చెందిన వ్యక్తికి తాజాగా నిర్వహించిన పరీక్షలో కరోనా నెగెటివ్‌ రావడంతో…

Continue Reading →

పంజాగుట్ట వద్ద భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు

పంజాగుట్ట శ్మశాన వాటికి వద్ద రోడ్డు నిర్మాణం, స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా ఈ నెల 14వ తేదీ నుంచి భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు…

Continue Reading →

శ్రీరామనవమి వేడుకలపై మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సమీక్ష

శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే భ‌ద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ వేడుక‌ల‌ను విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని దేవాదాయ శాఖ మంత్రి…

Continue Reading →

త్వరలోనే విద్యుత్‌ చార్జీల పెంపు : సీఎం కేసీఆర్‌

త్వరలోనే విద్యుత్‌ చార్జీల పెంపు ఉంటుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. విద్యుత్‌ చార్జీలు పెంచకుంటే ఆ సంస్థల మనుగడ ఎలా అని ప్రశ్నించారు. దళితులు, గిరిజనులకు 101…

Continue Reading →

ఏసీబీ వలలో ట్రాన్స్‌కో అధికారి

విద్యుత్‌ మీటర్‌ కోసం లంచం తీసుకుంటూ ఓ ట్రాన్స్‌కో అధికారి ఏసీబీకి పట్టుబడ్డారు. రాయచోటి పట్టణంలో విద్యుత్‌ మీటర్‌ కోసం ఓ వినియోగదారుడు నిత్యం ఆఫీసుల చుట్టూ…

Continue Reading →