పర్యాటక క్షేత్రంగా నల్లమల అటవీప్రాంతం – మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

నల్లమల అటవీప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ… ఉమ్మడి మహబూబ్‌నగర్‌…

Continue Reading →

టీఆర్‌ఎస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా కేకే, సురేశ్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు

టీఆర్‌ఎస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా కే. కేశవరావు, కేఆర్‌ సురేశ్‌రెడ్డి నేడు నామినేషన్‌ దాఖలు చేశారు. ఇరువురు తమ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. సురేశ్‌రెడ్డి…

Continue Reading →

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు ఉదయం భారీ నష్ర్టాలతో ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిమాణాలు, తీసుకుంటున్న నిర్ణయాలు ఈక్విటీ మార్కెట్లను నిలువునా ముంచేస్తున్నాయి.…

Continue Reading →

అటవీ ప్రాంతంలో రాడార్ ప్రాజెక్టుపై మధ్యంతర ఉత్వర్వుల జారీ చేసిన హైకోర్టు

రంగారెడ్డి జిల్లా దామగుండం రిజర్వు అటవీ ప్రాంతంలో తూర్పు నావికా దళం (ఈస్టన్ నావల్ కమాండ్) ఏర్పాటు చేస్తున్న లో ఫ్రీకె్వన్సీ లైన్ (ఎల్ఎఫ్ఎల్) రాడార్ ప్రాజెక్టుపై…

Continue Reading →

వీసీ డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావు అవార్డు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావు.. డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ అవార్డుకు ఎంపికయ్యారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి విశ్రాంత ఉద్యోగుల…

Continue Reading →

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దగ్ధం…

సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైంది. అకస్మాత్తుగా ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో డ్రైవర్‌ ప్రయాణికులను…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన పలువురు సినీ నిర్మాతలు, నటులు

రాజ్యసభ సభ్యులు జోగినపల్లీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గరలోని GHMC పార్క్ లో మొక్కలు నాటిన…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వక్ఫ్‌బోర్డు జూనియర్ అసిస్టెంట్ అజహర్ ఖాన్

రాష్ట వక్ఫ్‌బోర్డులో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ అసిస్టెంట్ అజహర్ ఖాన్ రూ. 4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. మలక్‌పేట్‌లోని ఓ మసీద్‌కు…

Continue Reading →

మోడీని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే దిక్కు: సీఎం కేసీఆర్

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో బడ్జెట్ పై రెండో రోజు చర్చ సందర్భంగా కెసిఆర్…

Continue Reading →

వైఎస్సార్‌సీపీలో చేరిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్

ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పగా.. తాజాగా టీడీపీ సీనియర్‌ నేత, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం…

Continue Reading →