షాద్ నగర్ సాంఘిక సంక్షేమ శాఖ కాలేజిని ఆకస్మికంగా సందర్శించిన చిన్నారెడ్డి

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల స్థితిగతులపై, ప్రిన్సిపాల్ వ్యవహారంపై సమగ్రంగా నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్…

Continue Reading →

ధ‌ర్మ‌పురి ఆల‌యాన్ని స‌మ‌గ్రంగా అభివృద్ధి చేస్తాం: మంత్రులు కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్

హైద‌రాబాద్ : జ‌గిత్యాల జిల్లాకు చెందిన ధ‌ర్మ‌పురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆల‌యాన్ని స‌మ‌గ్రంగా అభివృద్ధి చేస్తామ‌ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.…

Continue Reading →

సీఎం ఎ.రేవంత్ రెడ్డిని కలిసిన అక్షయ పాత్ర పౌండేషన్ ప్రతినిధులు

కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ముందుకు వచ్చింది. సోమవారం ఉదయం అక్షయ పాత్ర పౌండేషన్ ప్రతినిధులు…

Continue Reading →

రవాణా శాఖ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక జూమ్ సమావేశం

రవాణా శాఖ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక జూమ్ సమావేశం. సమావేశంలో పాల్గొన్న స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి,…

Continue Reading →

ఘోర రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు…

Continue Reading →

హైదరాబాద్‌ అంతర్జాతీయ లఘుచిత్రోత్సవం లోగోను ఆవిష్కరించిన గవర్నర్‌

హైదరాబాద్‌ : ఈ సంవత్సరం డిశంబరు 19 వ తేదీ నుండి 21వ తేదీ వరకూ ప్రసాద్‌ ఐమాక్స్‌లో జరగనున్న తొలి హైదరాబాద్‌ అంతర్జాతీయ లఘుచిత్రోత్సవం లోగోను…

Continue Reading →

చేవెళ్ల బస్సు ప్రమాదంపై కేసీఆర్‌, కేటీఆర్‌ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

 రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.…

Continue Reading →

చేవెళ్ల బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించాం: మంత్రి పొన్నం ప్రభాకర్‌

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో 21 మంది మరణించారు. పలువురు తీవ్రంగా…

Continue Reading →

ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగ్రాతులు…

Continue Reading →

బస్సు ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందడం పట్ల రాష్ట ఉప…

Continue Reading →