రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర…
తాజా వార్తలు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు…
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న తాండూరు డిపో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో…
తమ ఊరిని నాశనం చేస్తున్న కాలుష్య పరిశ్రమలపై దోమడుగు గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న…
ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో భక్తులు…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకనుగుణంగా మొంథా తుఫాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని…
వ్యవసాయ శాఖ పరిధిలో గల అన్ని కార్పొరేషన్ లు సమర్థవంతంగా పనివేసేలా ప్రభుత్వం కార్యచరణతో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.శనివారం ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్…
హైదరాబాద్ కేవలం “ఐటీ రాజధాని”గా మాత్రమే కాదు, భారతదేశపు “క్రియేటివిటీ హబ్”గానూ తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్…
వ్యవసాయ శాఖ పరిధిలోని అనుబంధ కార్పోరేషన్స్ స్థితిగతులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష చేశారు.శనివారం నాడు సచివాలయం లో వ్యవసాయ శాఖ పరిధిలోని అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో…
ఫార్మా పరిశ్రమలలో నుంచి కెమికల్ వ్యర్థాలను ట్యాంకర్లలో నింపుకుని వచ్చి టీఎస్ఐఐసీ ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో పారబోసిన సంఘటన జడ్చర్ల మండలం పోలేపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన…









