హైదరాబాద్ : జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు కేవలం స్మరణకే పరిమితం కాకుండా, దళిత ఆత్మగౌరవ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే సంకల్పదినంగా మార్చాలని సంక్షేమ శాఖ మంత్రి…
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహాలో నిబంధనలు అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాజకీయ పార్టీల సభలు, జెండాలు, ప్రదర్శనలు లేకుండా…
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకూ హెల్త్ వీక్ నిర్వహించనున్నారు. హెల్త్ వీక్లో రోజువారీగా నిర్వహించనున్న కార్యక్రమాలపై…
హైదరాబాద్ : ట్రాన్స్జెండర్ల సామాజిక, ఆర్థిక సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ట్రాన్స్జెండర్లకు…
బాసర ఆలయ అభివృద్ధిపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బాసర ఆలయ అభివృద్ధికి సంబంధిచిన మాస్టర్ ప్లాన్ ను ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు. మాస్టర్…
హైదరాబాద్ : ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ 2026 లాజిస్టిక్స్ విభాగంలో తెలంగాణా కు చెందిన మెహ్రునిషా బేగం బంగారు పతకం సాధించింది. భారత ప్రభుత్వ జాతీయ స్కిల్…
తెల్లాపూర్లోని చెలికుంట పూర్తిగా డ్రైనేజీ నీటితో కలుషితం కావడంతో చేపలు మృతిచెందాయి. తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వరిగారి రమణ శుక్రవారం ఎక్స్లో సీఎం రేవంత్రెడ్డికి, పొల్యూషన్…
రిజిస్ట్రేషన్ల శాఖలో అంతులేని అవినీతి జరుగుతున్నది. నిర్దేశిత ఫీజులు చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తయినా డిమాండ్ చేసినంత లంచం ఇవ్వాల్సిందే. లేదంటే దరఖాస్తుదారులకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చుక్కలు…
మూసీ నదిని పునరుద్ధరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తున్నామని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పేర్కొంది. పూర్తిగా మూసీ నది శుద్ధికి ముందే ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు,…
పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ గా ఇటీవల నియమితులైన వాణి ప్రసాద్, అలాగే పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) మేనేజింగ్ డైరెక్టర్ (MD) గా బాధ్యతలు…









