లాక్‌డౌన్ దృష్ట్యా ఎక్కడివారు అక్కడే ఉండాలి: సిపి సజ్జనార్

వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని సిపి సజ్జనార్ తెలిపారు. చిన్నపిల్లలతో కాలినడకన ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. ఎక్కువ దూరం నడవటం వల్ల ప్రమాదాలు, అనారోగ్య…

Continue Reading →

పంచాయతీలకు రూ.308 కోట్లు

తెలంగాణ రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.308 కోట్లు విడుదల చేసింది. కేంద్ర ఆర్థికసంఘం నుంచి నిధులు రాకపోయినప్పటికీ.. గ్రామాల్లో కరోనా వ్యాప్తి నియంత్రణ…

Continue Reading →

ఈనెల 30 వరకు ఆర్టీసీ బస్సులు బంద్‌

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో అప్పటివరకు ఆర్టీసీ బస్సు సర్వీసుల  నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ తెలిపారు. తదుపరి రాష్ట్ర…

Continue Reading →

కొవిడ్‌ వలంటీర్లుగా దరఖాస్తు చేసుకోండి

కొవిడ్‌-19 నివారణ చర్యల్లో వలంటీర్లుగా పనిచేయడానికి రిటైర్డ్‌ ఆర్మీ, పారామిలిటరీ, పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ నెల 22లోగా transport.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం…

Continue Reading →

ఐదు రోజుల్లో రేషన్‌ కార్డు – ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ

లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసరాల కోసం ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బియ్యం ఇచ్చే ప్రతి కార్డుకు రూ.వెయ్యి చొప్పున…

Continue Reading →

రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి లేదు : మంత్రి ఈటల

రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సామాజిక వ్యాప్తి లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మీడియా ద్వారా మంత్రి మాట్లాడుతూ… మర్కజ్‌ ఘటన తర్వాతే తెలంగాణలో…

Continue Reading →

మే 3 అర్ధరాత్రి దాకా విమానాలు రద్దు : కేంద్రం

దేశీయ, అంతర్జాతీయంగా నడుస్తున్న అన్ని వాణిజ్యపరమైన పౌర విమానాలన్నింటినీ మే 3వ తేదీ అర్ధరాత్రి వరకూ రద్దు చేస్తున్నట్టు పౌరవిమానయాన మంత్రిత్వశాఖ మంగళవారం ప్రకటించింది. కరోనా మహమ్మారి…

Continue Reading →

కరోనా కట్టడికి ఏపీ ‍ప్రభుత్వం కీలక నిర్ణయం

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ సమయంలో రక్తదానం కార్యక్రమాలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బ్లడ్‌ డొనేషన్‌ క్యాంపుల ద్వారా వైరస్‌…

Continue Reading →

అనంతపురం జిల్లాలో తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఓ తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. హిందూపురంలో నివసిస్తున్న తహసీల్దార్‌ అనారోగ్యంతో…

Continue Reading →

భారత్‌లో 10వేలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,363కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా కరోనా హెల్త్‌బులెటిన్‌ను కేంద్రం విడుదల చేసింది. ఇవాళ కొత్తగా 1,211…

Continue Reading →