సూర్యాపేట జిల్లాలో కొత్తగా మూడు కరోనా పాజిటివ్‌ కేసులు

సూర్యాపేట జిల్లాలో కొత్తగా 3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి తెలిపారు. సూర్యాపేట పట్టణంలో ఇద్దరు, తిరుమలగిరిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా…

Continue Reading →

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. తాగేంత స్వచ్ఛంగా మారిన గంగానది

గత 20 రోజులుగా లాక్‌డౌన్ కొనసాగుతుండడంతో దేశంలో ఏన్నో మార్పులు జ‌రుగుతున్నాయి. వాహ‌నాల‌తో ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లు ఇప్పుడు ప్ర‌శాంతంగా ఉన్నాయి. ర‌వాణా జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ప్లాస్టిక్…

Continue Reading →

ఏపీలో మరో 34 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో మరో 34 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కరోనా  బాధితుల సంఖ్య 473కు చేరింది. కరోనా…

Continue Reading →

మే 3వ తేదీ వరకు రైల్వే ప్రయాణికుల సేవలు నిలిపివేత

భారతీయ రైల్వే  తన ప్రయాణికుల సేవలను మే 3వ తేదీ వరకు నిలిపివేసింది. మే 3వ తేదీ తరువాత కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగూణంగా రైళ్లను…

Continue Reading →

మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ : ప్రధాని మోదీ

మే 3వ తేది వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయనున్నట్టు తెలిపారు. ఏప్రిల్‌ 20 తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని…

Continue Reading →

ఏపీలో కొత్తగా 19 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం కొత్తగా 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 439కి చేరింది. గుంటూరు జిల్లాలో సోమవారం కొత్తగా 11 కేసులు…

Continue Reading →

మఠంపల్లి మండలంలో నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుడికి కరోనా పాజిటివ్

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి సమీపంలోని నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ బైసన్ బోర్డ్స్ డివిజన్ లో పనిచేస్తున్న కార్మికుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో మట్టపల్లి…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా 19.23 లక్షలకు చేరిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 19 లక్షల 23 వేలకు చేరుకున్నాయి. కరోనా వైరస్‌ బారిన పడి 1 లక్ష 19వేల 587 మంది మృత్యువాత…

Continue Reading →

తెలంగాణలో 30 వరకు కోర్టులు బంద్‌

తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థలోనూ ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగిస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టు పరిధిలో పనిచేసే అన్ని జిల్లా, దిగువ కోర్టులు,…

Continue Reading →

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒక్క రోజే 61 కేసులు

రాష్ట్రంలో కరోనా విజృంభణ ఆగటంలేదు. తగ్గినట్టు కనిపిస్తూనే.. ఒక్కసారిగా పంజా విసురుతున్నది. సోమవారం ఒక్కరోజే 61 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌లో…

Continue Reading →