సూర్యాపేట జిల్లాలో కొత్తగా 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సూర్యాపేట పట్టణంలో ఇద్దరు, తిరుమలగిరిలో ఒకరికి కరోనా పాజిటివ్గా…
తాజా వార్తలు

గత 20 రోజులుగా లాక్డౌన్ కొనసాగుతుండడంతో దేశంలో ఏన్నో మార్పులు జరుగుతున్నాయి. వాహనాలతో ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాయి. రవాణా జరగకపోవడంతో ప్లాస్టిక్…
ఆంధ్రప్రదేశ్లో మరో 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 473కు చేరింది. కరోనా…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల సేవలను మే 3వ తేదీ వరకు నిలిపివేసింది. మే 3వ తేదీ తరువాత కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగూణంగా రైళ్లను…
మే 3వ తేది వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ను మరింత కఠినతరం చేయనున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 20 తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం కొత్తగా 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 439కి చేరింది. గుంటూరు జిల్లాలో సోమవారం కొత్తగా 11 కేసులు…
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి సమీపంలోని నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ బైసన్ బోర్డ్స్ డివిజన్ లో పనిచేస్తున్న కార్మికుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో మట్టపల్లి…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 19 లక్షల 23 వేలకు చేరుకున్నాయి. కరోనా వైరస్ బారిన పడి 1 లక్ష 19వేల 587 మంది మృత్యువాత…
తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థలోనూ ఈ నెల 30 వరకు లాక్డౌన్ కొనసాగిస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టు పరిధిలో పనిచేసే అన్ని జిల్లా, దిగువ కోర్టులు,…
రాష్ట్రంలో కరోనా విజృంభణ ఆగటంలేదు. తగ్గినట్టు కనిపిస్తూనే.. ఒక్కసారిగా పంజా విసురుతున్నది. సోమవారం ఒక్కరోజే 61 మందికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ తాజా బులెటిన్లో…