తెలంగాణలో 74 లక్షల మందికి నేటి నుంచి రూ.1500 లు

కరోనా రక్కసి దెబ్బకు ఉపాధి కోల్పోయి సతమతమవుతున్న పేదలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోనుంది. లాక్‌డౌన్‌ కారణంగా పనులు- రాబడి లేక ఇబ్బంది పడుతున్న బడుగులకు ఆర్థిక సాయం…

Continue Reading →

భారత్‌లో 9,152 కరోనా పాజిటివ్ కేసులు.. 308 మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి రోజురోజుకు కోరలు చాస్తోంది. భారత్‌లో కూడా కరోనా కేసుల పెరుగుదల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై  కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ హెల్త్‌…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, ఒకరి మృతి

లాక్‌డౌన్‌ అమలు, కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా 32 మందికి కరోనా…

Continue Reading →

కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ ఉన్న హైదరాబాద్ నగరంపై ప్రత్యేక దృష్టి సారించాలి

నగరాన్ని జోన్ల వారీగా విభజించి, ఒక్కో జోన్ ను ఒక్కో యూనిట్ గా పరిగణించి, ప్రత్యేక అధికారులను నియమించాలి పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు…

Continue Reading →

ఏపీ ప్రభుత్వానికి హెటిరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ రూ. 5 కోట్ల విరాళం

కోవిడ్‌-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి హెటిరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ రూ. 5 కోట్లు విరాళం అందజేసింది. ఈ సందర్భంగా హెటిరో…

Continue Reading →

ధ‌ర‌లు పెంచి అమ్మితే క‌ఠిన చ‌ర్య‌లు: ఏపీ సీఎం

రాష్ట్రంలో నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల‌పై స‌రైన ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. ప్ర‌తి దుకాణం ద‌గ్గ‌ర ధ‌ర‌ల బోర్డు ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని…

Continue Reading →

రక్తదానం చేసేవారికి అన్ని సౌకర్యాలు – సైబరాబాద్ సీపీ సజ్జనార్

రక్తదానంలో అందరూ పాల్గొనాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు. రక్తదానం చేయాలనుకునే వారు పోలీసులను సంప్రదిస్తే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్…

Continue Reading →

రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

దేశంలో లాక్ డౌన్ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనా రోజురోజుకు పెరుగుతుండడంతో లాక్…

Continue Reading →

మొక్క‌ల‌తో టైం పాస్ చేస్తున్న బాలీవుడ్ హీరో

లాక్‌డౌన్ వ‌ల‌న షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. దీంతో సినిమా సెల‌బ్రిటీలంద‌రు ఇళ్ళ‌కి ప‌రిమిత‌మ‌య్యారు. మ‌రి కొంద‌రు ఫాం హౌజ్‌ల‌లో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ప్ర‌స్తుతం…

Continue Reading →

ఏపీలో కొత్తగా 12 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్తగా 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 8, చిత్తూరులో 2, కృష్ణా జిల్లా, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకటి చొప్పున పాజిటివ్‌…

Continue Reading →