ప్రపంచవ్యాప్తంగా 18.52 లక్షలకు చేరిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 18.52 లక్షలకు చేరుకున్నాయి. మొత్తం ఇప్పటి వరకు ఒక లక్ష 14వేల మంది కరోనా వైరస్‌ బారిన పడి మృత్యువాత…

Continue Reading →

టీఎస్‌ ఎంసెట్‌ వాయిదా – ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి

రాష్ట్రంలో మే 4 నుంచి 11 వరకు నిర్వహించే టీఎస్‌ఎంసెట్‌-2020తోపాటు అన్ని రకాల ప్రవేశపరీక్షలను వాయిదావేసినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం…

Continue Reading →

తెలంగాణ ఊటీ ‘గొట్టం గుట్ట’

ప్రకృతి అందాల ఒడిలో సేదదీరాలనుకునే వారు అక్కడెక్కడో ఉన్న ఊటీ వరకు వెళ్లనక్కర్లేదు. అక్కడి అందాలను తలదన్నేలా తెలంగాణలో కూడా మరో ఊటీ ఉంది తెలుసా. యాంత్రిక…

Continue Reading →

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే శిక్ష

కోవిడ్‌–19 వ్యాప్తి నివారణలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం…

Continue Reading →

బత్తాయి రైతులకు సర్కారు అండ – వ్యవసాయ, మంత్రి సింగిరెడ్డి నిరంజ్‌రెడ్డి

బత్తాయి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నల్లగొండలో మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి బత్తాయి, ధాన్యం కొనుగోళ్లపై…

Continue Reading →

ఏపీలో 420కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 420కి చేరింది. కొత్తగా  15 మందికి కరోనా మహమ్మారి సోకింది.  గుంటూరులో 7, నెల్లూరు 4, కర్నూలు 2, చిత్తూరు,…

Continue Reading →

కరోనా సోకకుండా జర్నలిస్టులు జాగ్రత్తలు తీసుకోవాలి

కరోనా వైరస్ సోకకుండా జర్నలిస్టులందరూ జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సూచించారు. ఆదివారం మాసబ్‌ట్యాంక్‌లోని సమాచారభవన్‌లో జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు, శానిటైజర్,…

Continue Reading →

ఏపీలో తప్పుడు సమాచార వ్యాప్తిపై 60 కేసులు

కరోనా వైరస్‌కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నవారిపై ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు 60 కేసులు నమోదు చేశారు. గతంలో జరిగిన పాత చిత్రాలు, వీడియోలను…

Continue Reading →

24 గంటల్లో 909 కరోనా పాజిటివ్‌ కేసులు

దేశంలో గడచిన 24 గంటల్లో  కొత్తగా 909 కరోనా కేసులు నమోదయ్యాయని, 34 మంది మృతి చెందినట్లు    కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ…

Continue Reading →

తెలంగాణ‌లో ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌న్నీ వాయిదా

క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు విజృంభిస్తుండ‌టం, దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌టం లాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఎంసెట్ స‌హా రాష్ట్రంలో మే నెల‌లో…

Continue Reading →