గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మాజీ ఎంపీ సీతారాం నాయక్

ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర సాధకులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో హరితహారం పేరుతో కోట్ల మొక్కలు తెలంగాణ రాష్ట్రంలో…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన కమిషనర్ డి. జోయల్ డేవిస్ ఐపిఎస్ మరియు మహిళా సిబ్బంది

ముఖ్యమంత్రి ఆదేశాలను స్ఫూర్తిగా తీసుకుని రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ ఆఫ్ ఇండియా అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. దానిలో భాగంగా జిల్లా…

Continue Reading →

గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేసిన సంగారెడ్డి DSP శ్రీధర్ రెడ్డి

కేసీఆర్ హరితహారం స్పూర్తితో పార్లమెంట్ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతోంది. సమజాహితం కోసం ఎంపీ సంతోష్…

Continue Reading →

కేటీఆర్‌కు అంతర్జాతీయ ఆహ్వానం

నెవెడా ప్రపంచ పర్యావరణ, జలవనరుల సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొంటున్న కేటీఆర్‌దావోస్‌ వేదికగా తెలంగాణ ఖ్యాతిని 117 దేశాల ముందు ఆవిష్కరించిన టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి…

Continue Reading →

బీజేపీలో చేరిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌(29) రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ సమక్షంలో సైనా నెహ్వాల్‌ బీజేపీలో చేరారు. సైనా నెహ్వాల్‌కు బీజేపీ…

Continue Reading →

తప్తపాణి ఘాట్‌రోడ్డులో లోయలో పడ్డ బస్సు : 9 మంది మృతి

భువనేశ్వర్‌ గంజాం జిల్లా పట్టాపూర్‌ పరిధి తప్తపాణి ఘాట్‌రోడ్డులో ఇవాళ ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సుమారు 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి…

Continue Reading →

ఫార్మా కాలుష్యకోరల్లో మూడుగ్రామాలు

కంపెనీ వస్తుందంటే కొలువు దొరుకుతుందనుకున్నారు. కానీ.. తమ పొలాల్లోకి విషపు నీళ్లొచ్చేదాక తెలియదు భూములిచ్చింది. తమ ప్రాణాలు తీసే ఫార్మాకంపెనీలకని. రెండు దశాబ్దాల్లో ఒక్కటి పోయి నాలుగయ్యాయి.…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా విశాఖలో మొక్కలు నాటిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఛాలెంజ్ ను స్వీకరించి విశాఖపట్నంలోని రిషికొండలో ఉన్న GVMC పార్క్ లో…

Continue Reading →

రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఏపీటిడబ్ల్యూ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వై. బాలాజీ నాయుడు

చిత్తూరు జిల్లా పీలేరులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కే.వి.పల్లికి చెందిన ఏపీటిడబ్ల్యూ గురుకుల బాలికల పాఠశాలలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.2 లక్షలు లంచం…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఉప్పల్ RTO పుల్లెల రవీందర్ కుమార్ గౌడ్

31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు పురస్కరించుకొని ఉప్పల్ ఆర్టీఓ పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, డాక్టర్ మార్కండేయులు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్…

Continue Reading →