ఏపీ పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మంగళవారం స్కిల్ డెవలప్మెంట్, ట్రైనింగ్శాఖల బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ ఉన్నతాధికారులతో మంత్రి గౌతమ్రెడ్డి సమీక్ష…
తాజా వార్తలు

రాష్ట్రమంతా పచ్చదనంతో వెల్లివిరియాలని ఉట్నూర్ ఏఎస్పీ శభరీష్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్…
కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండల ఉపాధి హామీ ఏపీఓ రాజేందర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖకు చిక్కాడు. మండలంలోని భవానీపేట, ఆరెపల్లి గ్రామాల్లో నర్సారెడ్డి అనే…
పచ్చదనం పెంచండి పర్యావరణాన్ని రక్షించండి ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది పచ్చదనం పెంపొందించుటకు ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా మొక్కలను నాటాలని జిల్లా కలెక్టర్…
సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమేయ్ కుమార్పై బదిలీ వేటు పడింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఆయనను ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సభకు హాజరైన 133 మంది సభ్యులు…
టీఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి మరో కార్పొరేషన్ చేరింది. ఇప్పటికే 9 కార్పొరేషన్ల పీఠాలను కైవసం చేసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ.. తాజాగా కరీంనగర్ కార్పొరేషన్ను కూడా దక్కించుకుంది.…
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, ఇన్చార్జి రేంజర్ సరోజన రాణిని సస్పెన్షన్ చేస్తూ ఆదిలాబాద్ సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆదిలాబాద్ ఏ ఆర్ హెడ్ క్వాటర్స్ లో మూడు మొక్కలు…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన జానీ మాస్టర్…