‘ఉచిత బియ్యం కోసం ప్రజలు గాబరా పడొద్దు…. ఆగమాగం కావొద్దు’ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ నెలాఖరు వరకు రేషన్…
తాజా వార్తలు

గంగా నదిలో నీటి నాణ్యత పెరిగింది. లాక్డౌన్ నేపథ్యంలో యూపీలోని కాన్పూర్ వద్ద పరిశ్రమలను మూసివేయడంతో.. అక్కడ గంగా నది నీరు తేటతెల్లగా కనిపిస్తున్నది. ట్యానరీల కలుషితాలతో…
కరోనా అసంకల్పిత, అయాచిత, అనూహ్య ప్రమాదం కాదు. ఇది మనిషి స్వయంకృత అపరాధం పర్యావరణ విధ్వంస ఫలితం. మానవ అహంకృతి మీద ప్రకృతి తీర్చుకుంటున్న ప్రతీకారం. భౌతికవృద్ధికన్నా,…
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా ప్రజలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే కొత్తగా 10…
ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్ర పాటించాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావొద్దని, లాక్ డౌన్ కు అందరు సహకరించాలని కోరారు.…
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 601 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్…
ఈ రబీలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 7000 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ…
లాక్డౌన్తో కోట్లాది మంది జీవనోపాధి కోల్పోయారు. కానీ లాక్డౌన్ ఆంక్షలతో మాత్రం ప్రకృతి పరవశిస్తున్నది. ఎప్పుడూ పరిశ్రమలు, వాహన కాలుష్యంతో నిండిపోయే ఆకాశం ఇప్పుడు తేటతెల్లగా కనిపిస్తున్నది.…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు కొత్తగా 16 మందికి కరోనా…
కరోనా వైరస్ ప్రపంచదేశాలపై అంతకంతకూ తన ప్రభావాన్ని చూపుతుంది. వేగంగా విస్తరిస్తూ వేలాది మంది ప్రాణాలను బలిగొంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 11లక్షలకు…