పది రోజుల్లో 10 వేలకు పైగా వెహికిల్స్‌ సీజ్‌

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం ఉదయం వేళ కల్పించిన వెసులుబాటును అనేక మంది దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అనేక ప్రాంతాల్లో విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. ఇలాంటి…

Continue Reading →

తెలంగాణలో 22 జిల్లాలకు విస్తరించిన కరోనా

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలోని 22 జిల్లాలకు విస్తరించినట్టు సమాచారం. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 72 కరోనా పాజిటివ్…

Continue Reading →

దేశంలో 2902 మందికి పాజిటివ్‌.. 68 మంది మృతి

భార‌త్‌లో కోవిడ్‌19 పాజిటివ్ కేసుల సంఖ్య 2902కు చేరుకున్న‌ది. వైర‌స్‌తో మ‌ర‌ణించిన వారి సంఖ్య 68కి చేరుకున్న కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. అయితే వైర‌స్ సంక్ర‌మించిన‌వారిలో 2650…

Continue Reading →

కరోనాపై పోరుకు సంఘీభావంగా దీపాలు వెలిగించండి – సీఎం కేసీఆర్‌

కరోనాపై పోరుకు సంఘీభావ సంకేతంగా ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ…

Continue Reading →

నల్లగొండ జిల్లాలో 9కి చేరిన కరోనా కేసులు

నల్లగొండ జిల్లాలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు విలేకరులకు తెలిపారు. వీరిలో ఇద్దరు బర్మాదేశీయులు కాగా, దామరచర్ల మండలకేంద్రానికి చెందిన మహిళ…

Continue Reading →

తెలంగాణలో ఈ రోజు ఒక్క రోజే 75 పాజిటివ్‌ కేసులు

మర్కజ్‌ నుంచి వచ్చిన వారందరిని గుర్తించామని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. వచ్చిన వారిలో లక్షణాలు ఉన్నవారిని, వారి కుటుంబ సభ్యులకు ఐసోలేషన్‌ సెంటర్స్‌కు తరలించి…

Continue Reading →

స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు రావాలి: ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

ఢిల్లీలో జరిగిన మర్కజ్ సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని విధంగా కరోనా పాజిటివ్‌ కేసులునమోదవుతున్నాయని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారంతా స్వచ్చందంగా…

Continue Reading →

మొక్కల సంరక్షణపై హెచ్‌ఎండిఎ ప్రత్యేక దృష్టి

లాక్‌డౌన్ కారణంగా మొక్కల సంరక్షణపై హెచ్‌ఎండిఎ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మొక్కలకు కావాల్సిన నీటి సరఫరా కోసం నిరంతరం శ్రమిస్తోంది. సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ…

Continue Reading →

ఏపీలో మధ్యంతర బెయిల్‌పై 259 మంది ఖైదీల విడుదల

కారాగారాలపై కరోనా ఎఫెక్ట్‌ పడకుండా ఆంధ్రప్రదేశ్‌ జైళ్ల శాఖ జాగ్రత్తలు పాటించింది. దీనిలో భాగంగా ఇప్పటికే 259 మందిని మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయగా మిగిలిన వారు…

Continue Reading →

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సేవలను ఎస్మా పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ సేవలను ఆరు నెలల…

Continue Reading →