కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ఉదయం వేళ కల్పించిన వెసులుబాటును అనేక మంది దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అనేక ప్రాంతాల్లో విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. ఇలాంటి…
తాజా వార్తలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలోని 22 జిల్లాలకు విస్తరించినట్టు సమాచారం. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 72 కరోనా పాజిటివ్…
భారత్లో కోవిడ్19 పాజిటివ్ కేసుల సంఖ్య 2902కు చేరుకున్నది. వైరస్తో మరణించిన వారి సంఖ్య 68కి చేరుకున్న కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే వైరస్ సంక్రమించినవారిలో 2650…
కరోనాపై పోరుకు సంఘీభావ సంకేతంగా ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ…
నల్లగొండ జిల్లాలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్ఓ కొండల్రావు విలేకరులకు తెలిపారు. వీరిలో ఇద్దరు బర్మాదేశీయులు కాగా, దామరచర్ల మండలకేంద్రానికి చెందిన మహిళ…
మర్కజ్ నుంచి వచ్చిన వారందరిని గుర్తించామని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. వచ్చిన వారిలో లక్షణాలు ఉన్నవారిని, వారి కుటుంబ సభ్యులకు ఐసోలేషన్ సెంటర్స్కు తరలించి…
ఢిల్లీలో జరిగిన మర్కజ్ సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఊహించని విధంగా కరోనా పాజిటివ్ కేసులునమోదవుతున్నాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారంతా స్వచ్చందంగా…
లాక్డౌన్ కారణంగా మొక్కల సంరక్షణపై హెచ్ఎండిఎ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మొక్కలకు కావాల్సిన నీటి సరఫరా కోసం నిరంతరం శ్రమిస్తోంది. సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ…
కారాగారాలపై కరోనా ఎఫెక్ట్ పడకుండా ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ జాగ్రత్తలు పాటించింది. దీనిలో భాగంగా ఇప్పటికే 259 మందిని మధ్యంతర బెయిల్పై విడుదల చేయగా మిగిలిన వారు…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సేవలను ఎస్మా పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ సేవలను ఆరు నెలల…