జర్నలిస్టుల వెల్ఫేర్‌ స్కీమ్‌ ఏర్పాటుకు కృషి – ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌

జర్నలిస్టులకు వెల్ఫేర్‌ స్కీమ్‌ ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా…

Continue Reading →

ఇవాళ కరీంనగర్‌ కర్పోరేషన్ ఫలితాలు

ఇవాళ కరీంనగర్‌ నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపును ఈసీ చేపట్టనుంది. పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ ఓట్ల లెక్కింపు ప్రకియ జరుగనున్నది. ఉదయం 7…

Continue Reading →

పద్మ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు-తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి గానూ ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సినిమా నటి, MLA రోజా

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మరియు బిగ్ బాస్ షో ఫేమ్ భాను శ్రీ రెడ్డి ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పెరియాల రవీందర్ రావు మొక్కలు నాటడం జరిగింది.

ఈ రోజు కిమ్స్ కాలేజీ అఫ్ లా లో కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్! పెరియాల రవీందర్ రావు గారి పుట్టిన రోజు సందర్బంగా ఎంపీ సంతోష్…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మణుగూరు మండలంలోని excellent స్కూల్లో విద్యార్థులు మొక్కలు నాటడం జరిగింది

71 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి మానసపుత్రిక హరితహారం లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి…

Continue Reading →

పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించి ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 141 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. భారతదేశం ఇచ్చే అత్యుత్తమ పురస్కారాలు పద్మవిభూషన్…

Continue Reading →

రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఈ విజయాన్ని గుండెల్లో పెట్టుకుంటాం : సీఎం కేసీఆర్‌

మున్సిపాలిటీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒకే రకమైన ఫలితాన్ని ఇచ్చారు అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఒక పార్టీ, నాయకత్వం పట్ల ఇంత ఆదరణను, హవాను…

Continue Reading →

మా పాఠకులకు, శ్రేయోభిలాషులాకు, మిత్రులకు..Happy Republic Day – ఎడిటర్ – నిఘా నేత్రం న్యూస్, (వెబ్ సైట్స్)

Continue Reading →

గ్రీన్‌ ఛాలెంజ్‌ ద్వారా హరిత కట్టడాలు నిర్మిద్దాం: ట్రెడా ప్రెసిడెంట్‌ చలపతిరావు

గ్రీన్‌ ఛాలెంజ్‌ ద్వారా హరిత కట్టడాలు నిర్మిద్దామని ట్రెడా ప్రెసిడెంట్‌ చలపతిరావు అన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను చలపతిరావు…

Continue Reading →