మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి భారీ విజయాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ…
తాజా వార్తలు

మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించినందుకు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మంత్రి హరీష్రావు అభినందనలు తెలిపారు. ఈ మేరకు…
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనూహ్య ఫలితాలు సాధిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. మున్సిపాలిటీల్లోని వార్డులు, కార్పొరేషన్ల పరిధిలోని డివిజన్లలో పోటీ చేసిన టీఆర్ఎస్…
తెలంగాణ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి ఈ నెల 28వ తేదీన వైజాగ్ లో మొక్కలు నాటుతానని…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మండల రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక బృందాలు శుక్రవారం మెరుపుదాడులు నిర్వహించాయి. రాష్ట్రంలో 250 ఎమ్మార్వో కార్యాలయాలను ఎంపిక చేసుకున్న…
జాతర జరిగే అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల అమ్మకాన్ని నిషేధించి, వీలైనన్ని క్లాత్ బ్యాగులను అందుబాటులో ఉంచనున్నారు. అటవీ ప్రాంతాల్లో భారీగా చెత్తాచెదారం పోగుపడే అవకాశం…
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో కెస్లాపూర్లో గ్రామంలో ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబా జాతర వైభవంగా ప్రారంభమైంది. శుక్రవారం అర్ధరాత్రి నాగోబాకు మహాపూజలు నిర్వహించారు. మెస్రం వంశీయులతోపాటు…
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల సప్లమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాంవెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.…
కంపని లాంచింగ్ లో భాగంగా గ్రీన్ ల్యాండ్స్ లో అఫీస్ ముందు ఉద్యోగులతో కలిసి గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని తీసుకోని సంతోష్ కుమార్ చేతుల మీదిగా మొక్కను…
నల్గొండ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ను జిల్లాలోని 7 మున్సిపాలిటీ కేంద్రాలలో శనివారం నిర్వహిస్తున్నట్లు, కౌంటింగ్ ను పారదర్శకంగా ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం నిర్వహించాలని జిల్లా…