లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్‌ మొబిన్‌

కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట సర్వేయర్‌ మొబిన్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖకు చిక్కాడు. భూమిని కొలించేందుకు తహసీల్దార్‌ ఆఫీస్‌లో బాధితుడు దరఖాస్తు చేసుకున్నాడు. తాను భూమి…

Continue Reading →

పచ్చదనం పునరుద్ధరణ ప్రతి వొక్కరి బాధ్యత

పెట్రోలియం ఉత్పత్తుల సంస్థలు ముందుకు రావడం ముదావహంరేపటి తరాలకు సహజవనరులను పునరుద్దరించే కార్యక్రమాలు చేపట్టడం పెట్రోలియం సంస్థల.. నిజమైన కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగ్రీన్ ఇండియా ఛాలెంజ్ మెంటర్.,…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ విబాగ్ ప్రెసిడెంట్ ఉటుకూరి శ్రీనివాస్ గుప్త, ఉప్పల శ్రీనివాస్ గుప్త

రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా బుదవారం నాడు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ విబాగ్ ప్రెసిడెంట్…

Continue Reading →

పచ్చని చెట్లు-ప్రగతికి మెట్లు – కేంబ్రిడ్జ్ గ్రామర్ హై స్కూల్,మణుగూరు, కొత్తగూడెం జిల్లా

చిన్నారులు మేము సైతం గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరిస్తాం .. మా భవిష్యత్ కి మేమే పచ్చని ప్రకృతి బాట వేస్తాం అంటూ కేంబ్రిడ్జ్ గ్రామర్ హై…

Continue Reading →

గ్రీన్ చాలెంజ్ తో ఆకుపచ్చ తెలంగాణగా వర్ధిల్లుతుంది -ఆర్.జి-3 జి.ఎం. సూర్య నారాయణ

ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ ఆకుపచ్చ తెలంగాణగా వర్ధిల్లుతుందని ఆర్.జి త్రీ జి ఎం సూర్య నారాయణ అన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్…

Continue Reading →

ఏ వార్డులో ఎవరు గెలుస్తారు టెన్షన్.. టెన్షన్..

మన వార్డులో ఎవరు గెలుస్తారు? ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి? మున్సిపాలిటీ చైర్మన పీఠం ఏ పార్టీకి దక్కుతుంది? పురపాలక సంఘాలకు ఎన్నికల పోలింగ్ ముగిసిన…

Continue Reading →

నల్లగొండ జిల్లాలో 79.50 శాతం పోలింగ్

నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ, హాలియా, చిట్యాల, చండూర్ పట్టణ పురపాలక సంఘాల ఎన్నిక కోసం…

Continue Reading →

మున్సిపల్ ఎన్నికల్లో 71.41 శాతం పోలింగ్‌ నమోదు

మున్సిపల్ ఎన్నికల్లో 71.41 శాతం పోలింగ్‌ నమోదయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. 120 పురపాలక సంస్థల్లో 74.73 శాతం, 9 నగరపాలక సంస్థల్లో 58.86…

Continue Reading →

కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటిన ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్‌

ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఏపీలోని నర్సాపూర్‌ ఎంపీ రఘరామకృష్ణంరాజు విసిరిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను అశ్వినీదత్‌ స్వీకరించి తన…

Continue Reading →

ఓటర్లను ప్రలోభపెడితే ఫిర్యాదు చేయండి : సీపీ మహేశ్‌భగవత్‌

పురపాలక ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేలా రాచకొండ పోలీసులు చర్యలు తీసుకున్నారు. మద్యం సరఫరా, నగదు పంపిణీ, ఇతర మార్గాల్లో ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే…

Continue Reading →