రాష్ట్రంలో 9కి చేరిన మరణాలు ‘రాష్ట్రం నుంచి ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్కి వెళ్లొచ్చినవారికి, వారివల్ల వారి కుటుంబ సభ్యులకు మాత్రమే తెలంగాణలో కొత్తగా వైరస్ సోకుతున్నట్లు వైద్య…
తాజా వార్తలు

గడిచిన 2019-20 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను బకాయిల గడువును అంటే జూన్ 30 వరకు పొడిగిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు…
ఏపీలో కరోనా మహమ్మారి అత్యంత వేగంగా విస్తరిస్తోంది. మళ్లీ కొత్తగా 24 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ అధికారులు కరోనా హెల్త్ బులిటెన్ విడుదల…
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్భవన్లో ఈ సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్…
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దేశ ప్రధానులు మొదలు సామాన్య జనాల వరకు కరోనా బారినపడుతున్నారు. రోజు రోజుకు కరోనా రోగుల సంఖ్య పెరుగుతునే ఉన్నాయి. ప్రపంచంలో…
కరోనా వైరస్ లక్షణాలు గుర్తించి వైద్యం అందించడంలో సమగ్ర విధానం అవలంభిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రెండు రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు…
దేశంలో గడచిన 24 గంటల్లో 388 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 132 మంది కరోనాతో కోలుకున్నారని నేటి వరకు…
ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో పని చేస్తున్న శానిటైజేషన్ వర్కర్లు, డాక్టర్లు, నర్సుల పట్ల సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉదార స్వభావం చూపించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో…
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతమున్న కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఈ వైరస్ చాప కింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 42,322కు చేరుకుంది.…