ఢిల్లీలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్నది. మంగళవారం ఒక్కరోజే అక్కడ కొత్తగా 23 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 120కి…
తాజా వార్తలు

2020-21 విద్యా సంవత్సరానికి మైనార్టీ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో అడ్మిషన్ల కోసం, 6, 7, 8 తరగతుల్లో ఖాళీ సీట్లల్లో భర్తీ కోసం దరఖాస్తు చేసుకున్న…
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం మరో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరంతా ఢిల్లీ మర్కజ్ నుంచి వచ్చిన వారు, వారి బంధువులని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి…
పచ్చని కల్యాణ మండపం.. మిరిమిట్లు గొలిపేలా విద్యుద్దీపాలంకరణ లేకుండానే శ్రీసీతారాముల కల్యాణోత్సవం ఏప్రిల్ 2 (గురువారం) జిల్లావ్యాప్తంగా జరుగనుంది. కరోనా వ్యాప్తి చెందకుండా భక్తులకు ఆలయాల్లో దర్శనాలు…
ఏపీలోనూ కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. ఉదయం 17 కేసులు నమోదు గాకా.. సాయంత్రం 6 తర్వాత మరో నాలుగు పాజిటివ్ వచ్చాయి. ఆ నలుగురూ…
గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 227 కోరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 1,237 మంది కరోనా బారిన పడ్డారని…
ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. తాజాగా మహారాష్ట్రలో మరో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో…
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇవ్వాళ ఒక్కరోజే కొత్తగా 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ వైరస్ బారిన పడి 37,820 మందికి పైగా మృతి చెందారు.…
భారత్లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1177కు చేరుకుంది. ఈ వైరస్ బారిన పడి 46 మంది…