మనం పెరిగిన సొంత ఊరికి రుణపడి ఉండాలి – అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్ రావు

పచ్చదనం పెంపు, పరిసరాల శుభ్రత అందరి బాధ్యత, గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా సొంత ఊరిలో వేలాది మొక్కలు నాటించిన అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్ రావుఎంత…

Continue Reading →

ఆస్ట్రేలియాపై భారత్‌ ఘనవిజయం.. సిరీస్‌ సొంతం

ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో మరో 15 బంతులు మిగిలుండగానే 7 వికెట్లతో భారత్‌ ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది.…

Continue Reading →

హరితమే భవిత!!

ఒక చెట్టుపై ఆధారపడి వందలాది కీటక, జంతు జాతులు జీవిస్తున్నాయి. ఒక ఎకరంలో ఉన్న చెట్లు, ఏడాదిలో 18 మందికి, నలుగురు మనుషులకు జీవితాంతం సరిపోయే ఆక్సిజన్‌ను…

Continue Reading →

ఫిబ్రవరి చివరిలోగా రాష్ట్ర బడ్జెట్‌

వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించిన బడ్జెట్‌ రూపకల్పనకు రాష్ట్ర ఆర్థికశాఖ కసరత్తును వేగవంతం చేసింది. తెలంగాణ చట్టసభల్లో వచ్చేనెల మూడోవారం లేదా చివరివారంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ కు స్పందించి మొక్కలు నాటిన సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి

సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కి ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్. ఛాలెంజ్ కు స్పందించి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటిన కలెక్టర్ వెంకట్రామిరెడ్డి…సిద్దిపేట…

Continue Reading →

టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌)లో వివిధ పోస్టుల భర్తీకిగాను ఇటీవల నిర్వహించిన రాతపరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ…

Continue Reading →

సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ శశిధర్‌

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ) జాయింట్‌ డైరెక్టర్‌గా ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ శశిధర్‌ నియమితులయ్యారు. 1994 గుజరాత్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ శశిధర్‌. ఆయన ఈ…

Continue Reading →

రేపు పల్స్‌పోలియో

ఐదేండ్లలోపు చిన్నారులందరికీ చుక్కల మందు, రాష్ట్రంలో 38,36,505 మందికి పోలియో చుక్కలుపల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేండ్లలోపు పిల్లలందరికీ చుక్కల…

Continue Reading →

ఇవాళ, రేపు ఈఎన్‌టీ దవాఖానలో శస్త్ర చికిత్సల సదస్సు

ప్రభుత్వ ఈఎన్‌టీ దవాఖానలో ఇవాళ, రేపు శస్త్ర చికిత్సల సదస్సు నిర్వహిస్తున్నట్లు ఈఎన్‌టీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌, చెవి, ముక్కు, గొంతు వ్యాధుల సమాఖ్య హైదరాబాద్‌…

Continue Reading →

జ్యోతిబా పూలే ఓవర్సీస్‌ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

విదేశీ చదువుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న బలహీన వర్గాలకు చెందిన యువతకు మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్‌ పథకం అండగా నిలువబోతున్నది. అమెరికా, ఆస్ట్రేలియా, యునైటెడ్‌…

Continue Reading →