౩ శాఖల ఉద్యోగులకు వేతనాల కోత నుంచి మినహాయింపు

కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే వేతనాల్లో…

Continue Reading →

౩ శాఖల ఉద్యోగులకు వేతనాల కోత నుంచి మినహాయింపు

కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే వేతనాల్లో…

Continue Reading →

నిజావద్ధీన్ మర్కజ్ లో ప్రార్థనలు.. ఆరుగురు మృతి

నిజావద్ధీన్ మర్కజ్ లో ప్రార్థనల్లో కొందరికీ కరోనా పాజిటివ్ గా తెలిన్నట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మార్చి 13వ తేదీ నుంచి 15 వరకు నిజావద్ధీన్ మర్కజ్ లో…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా 7,84,400కు చేరిన బాధితుల సంఖ్య

ప్రపంచవ్యాప్తంగా 7,84,400కు చేరిన బాధితుల సంఖ్య, లక్షా 65 వేల మంతి బాధితులు కోలుకున్నారు. అమెరికాలో నిన్న ఒక్క రోజే 20 వేల పాజిటివ్ కేసులు నమోదు…

Continue Reading →

కానిస్టేబుల్‌ యశోదకు మంత్రి కేటీఆర్‌ అభినందనలు

కరోనా వైరస్ ను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేస్తున్న సందర్భంగా..మానవత్వంతో స్పందించిన సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ మహిళా కానిస్టేబుల్‌ యశోదను మంత్రి కేటీఆర్‌…

Continue Reading →

ధైర్యంగా పోరాడదాం కరోనాను ఓడిద్దాం – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

కరోనా మహమ్మారిని ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరిమికొట్టేందుకు వైఎస్సార్‌సీపీ యంత్రాంగం పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. పార్టీ…

Continue Reading →

ఏపీలో మరో రెండు కోవిడ్‌ పాజిటివ్‌

రాష్ట్రంలో సోమవారం మరో రెండు కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాజమండ్రి, కాకినాడల్లో ఒక్కోటి చొప్పున నమోదైనట్టు స్పష్టమైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంకు చెందిన 72 ఏళ్ల…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో ఆరుగురు మృతి

ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా పాజిటివ్…

Continue Reading →

వదంతుల వ్యాప్తికి కఠిన శిక్ష – డిజిటల్‌ మీడియా విభాగం డైరెక్టర్‌ దిలీప్‌

కరోనా వైరస్‌కు సంబంధించి డిజిటల్‌ మీడియాలో వదంతులను ప్రచారం, ప్రసారం చేస్తే కఠిన శిక్షలు తప్పవని తెలంగాణ డిజిటల్‌ మీడియా విభాగం డైరెక్టర్‌ కొణతం దిలీప్‌ సోమవారం…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

నిత్యవసర వస్తువులకు సంబంధించిన వాహనాల రవాణాకు సంబంధించి ఈ పాస్ లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది.ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కల్పించింది. దరఖాస్తు దారులకు…

Continue Reading →