తెలంగాణ‌లో మ‌రో ఆరు క‌రోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ‌లోనూ క్ర‌మ‌క్ర‌మంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవ్వాళ రాష్ట్రంలో కొత్త‌గా ఆరు కేసులు న‌మోదయ్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 76కి చేరింది.…

Continue Reading →

వేతనాల్లో కోత విధించిన తెలంగాణ ప్రభుత్వం

కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతిభవన్‌లో…

Continue Reading →

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రూ. 50 లక్షలు విరాళం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు తమ వంతుగా విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకొస్తున్నారు. తెలంగాణ రైస్ మిల్ అసోసియేషన్ 50 లక్షల రూపాయల చెక్కును సీఎం…

Continue Reading →

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌..రూ.500 కోట్ల విరాళం

కరోనా వైరస్‌(కోవిడ్‌-19) మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రధాన మంత్రి సహాయనిధి(పీఎం కేర్స్‌ ఫండ్‌)కి రూ.500 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. కోవిడ్‌-19పై…

Continue Reading →

రైస్ మిల్లర్లకు అండగా ప్రభుత్వం: సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో వరి పంట దిగుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ‘తెలంగాణ రాష్ట్ర సమగ్ర ధాన్యం, బియ్యం విధానం’రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో వరి పంట…

Continue Reading →

సీసీఎంబీలో క‌రోనా టెస్ట్ ల‌కు కేంద్రం గ్రీన్‌సిగ్న‌ల్‌

హైద‌రాబాద్‌ సీసీఎంబీలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌కు కేంద్రం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. రేప‌టి నుంచి సీసీఎంబీలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌నున్నారు. ప్ర‌తీరోజూ వెయ్యిమందికి ప‌రీక్ష‌లు చేసే సామ‌ర్థ్యం…

Continue Reading →

ప్రవేశపరీక్షల దరఖాస్తు గడువు పొడగించండి: హెచ్‌ఆర్‌డీ

కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో వివిధ ప్రవేశపరీక్షల దరఖాస్తుల గడువును నెలరోజులపాటు పొడిగించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ…

Continue Reading →

నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులు పై క్లాస్‌కు ప్రమోట్‌

నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను నేరుగా పై తరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్లు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ప్రకటించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం…

Continue Reading →

నడుచుకుంటూ వెళ్తున్న కూలీలకు సీపీ సజ్జనార్ భరోసా..

కరోన వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కూలి పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు నడుచుకుంటూ వెళుతున్నారు. వారిని గమనించిన…

Continue Reading →

మైనార్టీ గురుకులాల ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ వాయిదా

రాష్ట్రంలోని మైనార్టీ గురుకులాల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం, ఐదు నుంచి ఎనిమిదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశపరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఎంట్రెన్స్‌…

Continue Reading →