తెలంగాణలోనూ క్రమక్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవ్వాళ రాష్ట్రంలో కొత్తగా ఆరు కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 76కి చేరింది.…
తాజా వార్తలు

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతిభవన్లో…
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు తమ వంతుగా విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకొస్తున్నారు. తెలంగాణ రైస్ మిల్ అసోసియేషన్ 50 లక్షల రూపాయల చెక్కును సీఎం…
కరోనా వైరస్(కోవిడ్-19) మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రధాన మంత్రి సహాయనిధి(పీఎం కేర్స్ ఫండ్)కి రూ.500 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. కోవిడ్-19పై…
తెలంగాణ రాష్ట్రంలో వరి పంట దిగుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ‘తెలంగాణ రాష్ట్ర సమగ్ర ధాన్యం, బియ్యం విధానం’రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో వరి పంట…
హైదరాబాద్ సీసీఎంబీలో కరోనా నిర్ధారణ పరీక్షలకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రేపటి నుంచి సీసీఎంబీలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ప్రతీరోజూ వెయ్యిమందికి పరీక్షలు చేసే సామర్థ్యం…
కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో వివిధ ప్రవేశపరీక్షల దరఖాస్తుల గడువును నెలరోజులపాటు పొడిగించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ…
నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను నేరుగా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ప్రకటించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం…
కరోన వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కూలి పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు నడుచుకుంటూ వెళుతున్నారు. వారిని గమనించిన…
రాష్ట్రంలోని మైనార్టీ గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం, ఐదు నుంచి ఎనిమిదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశపరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఎంట్రెన్స్…