పదోతరగతి పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తాం

పదోతరగతి పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో మార్చి 23 నుంచి 29 వరకు జరగాల్సిన పరీక్షలు హైకోర్టు ఆదేశాలతో…

Continue Reading →

ఏపీలో మ‌రో రెండు క‌రోనా పాజిటివ్ క‌సులు

ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 21కేసులు న‌మోదు కాగా ఇవ్వాళ మ‌రో రెండు పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఏపీలో…

Continue Reading →

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 33,983

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ బారిన పడ్డ వారి సంఖ్య 7,22,664 మంది కాగా, 33,983 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,51,793…

Continue Reading →

లాక్‌డౌన్ వేళ ఎక్సైజ్ సీఐ కారులో మ‌ద్యం సీసాలు

మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ‌కు బ్రేకులు వేసేందుకు దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతుంటే.. ఆంధ్ర ప్ర‌దేశ్‌కు చెందిన ఓ ఎక్సైజ్ సీఐ మాత్రం త‌న‌కు ఏ నిబంధ‌న‌లు ప‌ట్ట‌వ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించాడు. ఎక్క‌డైనా…

Continue Reading →

లాక్‌డౌన్‌ సమయంలో విధులను నిర్లక్ష్యం: ఇద్దరు సస్పెండ్‌

దేశవ్యాప్తంగా లాకౌడ్‌న్‌ నడుస్తున్న వేళ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు సీనియర్‌ అధికారులపై వేటు పడింది. మరో ఇద్దరు అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి.…

Continue Reading →

ఉదయం 11 గంటల తర్వాత బయటకు రావద్దు – ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌

పట్టణాలు, నగరాల్లో నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 11 గంటల వరకే అనుమతిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌(నాని) తెలిపారు. ఆదివారం సీఎం వైఎస్‌…

Continue Reading →

ఏపీలో మ‌రో రెండు పాజిటివ్ కేసులు

ఏపీలో మ‌రో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. ఈ మేర‌కు ఏపీ వైద్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది.…

Continue Reading →

జంతు ప్రేమికుడి ఔదార్యం

లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ నగరంలోని మూగజీవాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఆ పరిస్థితిని సికింద్రాబాద్ కు చెందిన శశాంక్ అనే యువకుడు గమనించి వాటికి ఆహారం అందిస్తున్నాడు.…

Continue Reading →

ప్రజల మనోభావాలతో ఆడుకోవాలనుకోవడం దుర్మార్గం

కరోనాకు ఎవరూ అతీతులు కాదు. బ్రిటన్‌ ప్రధానికి, కెనడా ప్రధాని భార్యకు కూడా కరోనా సోకింది. కరోనా యుద్ధం ఎంత దూరం ఉంటుందో తెలియదు. కరోనాపై యుద్ధం…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా నేటికి 31వేల మందిని బలితీసుకుంది…

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆదివారం నాటికి అధికారికంగా 31,412 మందిని బలితీసుకుంది. మొత్తం 667,090 మంది దీని కోరల్లో చిక్కుకుని బాధితులుగా నిలువగా, వైరస్‌ నుంచి…

Continue Reading →