రైతు బీమా.. ఎల్ఐసీకి రూ.1450 కోట్లు అంద‌జేత‌

రైతు బీమా కోసం 2021 – 2022 సంవత్సరానికి గాను రూ.1450 కోట్ల‌ను ఎల్ఐసీ ప్ర‌తినిధుల‌కు చెక్కుగా రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లశాఖ మంత్రి కేటీఆర్ అంద‌జేశారు. మంగ‌ళ‌వారం…

Continue Reading →

తెలంగాణ ప్ర‌భుత్వంపై షెడ్యూల్ కులాల జాతీయ కమిష‌న్ ఉపాధ్య‌క్షుడు అరుణ్ హ‌ల్దార్ ప్ర‌శంస‌లు

రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను షెడ్యూల్ కులాల జాతీయ కమిష‌న్ ఉపాధ్య‌క్షుడు అరుణ్ హ‌ల్దార్ ప్ర‌శంసించారు. మంగళవారం బి.ఆర్.కె.ఆర్. భవన్‌లో…

Continue Reading →

టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో…

Continue Reading →

పోలీస్‌స్టేష‌న్‌ల‌లో మాన‌వహ‌క్కుల ఉల్లంఘ‌న‌: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ

దేశవ్యాప్తంగా పోలీస్‌స్టేష‌న్‌ల‌లో మానవహక్కుల ఉల్లంఘన, అణచివేత కొనసాగుతున్నాయ‌ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ( CJI NV Ramana ) ఆందోళన వ్యక్తంచేశారు. న‌ల్సా…

Continue Reading →

సోమ‌వారం రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధుల జ‌మ‌

పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధులు సోమ‌వారం విడుద‌ల కానున్నాయి. ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం కింద అర్హులైన దేశ‌వ్యాప్త రైతుల‌కు సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పిలేట్ అథారిటీ సమావేశం

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పిలేట్ అథారిటీ స‌మావేశం శ‌నివారం జ‌రిగింది. అప్పిలేట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ బి.ప్రకాశ్ రావు నేతృత్వంలో వర్చువల్ విధానంలో జ‌రిగిన ఈ…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలోని పలు బల్దియాలకు చెందిన మున్సిపల్‌ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మున్సిపల్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మంచిర్యాల కమిషనర్‌గా…

Continue Reading →

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన పీవీ సింధు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత పీవీ సింధు శుక్రవారం కలిశారు. ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధును సీఎం అభినందించారు. ఈ సందర్భంగా…

Continue Reading →

ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి శుక్రవారం  ప్రమాణస్వీకారం చేశారు. క్రీడాశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్.. సిద్దార్ద్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్,…

Continue Reading →

త‌న బ‌ర్త్‌డే రోజు అభిమానులు మొక్క‌లు నాటాల‌ని పిలుపునిచ్చిన మ‌హేష్‌

టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కొంత కాలం క్రితం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి ఎంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందో ప్ర‌త్యేకంగా…

Continue Reading →