ఏపీలో కొత్తగా 7,796 కరోనా పాజిటివ్‌ కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 7,796 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 14,641…

Continue Reading →

మదనపల్లె ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో ప్రమాదం

చిత్తూరు జిల్లాలోని మదనపల్లె ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. టర్ఫ్‌పెర్ల్‌ అగ్రిటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి…

Continue Reading →

రసాయన పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం.. 17 మంది సజీవ దహనం

మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. నీటిశుద్ధికి వినియోగించే క్లోరిన్‌ డైయాక్సీ మాత్రలు తయారు చేసే రసాయన పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి అగ్నికీలలకు 17…

Continue Reading →

యువతితో జీహెచ్ఎంసీ డిఫ్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య రాసలీలు..

హైదరాబాద్ మహానగర మున్సిపల్‌ అధికారి, ఓ యువతితో రాసలీలలు జరిపి అడ్డంగా దొరికిపోయాడు.. ఏకంగా మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలోనే దుకాణం పెట్టాడు. తిప్పర్తి యాదయ్య.. గ్రేటర్ మున్సిపల్…

Continue Reading →

ఏపీలో కొత్త‌గా 4,872 క‌రోనా పాజిటివ్ కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గు ముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 4,872 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 86 మంది చ‌నిపోయారు. గ‌త…

Continue Reading →

జగిత్యాల జిల్లా కోరుట్లలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

జగిత్యాల జిల్లా కోరుట్లలో రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. ఎస్కొని గుట్ట వద్ద పట్టణ ప్రగతి నిధులు రూ.1.83కోట్లతో నిర్మించిన పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనాన్ని…

Continue Reading →

ఈ నెల 8న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం, జూన్ 8న మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరుగనున్నది. ఈ సందర్భంగా… రాష్ట్రంలో వైద్యం,…

Continue Reading →

తెలంగాణ‌లో ప‌లువురు ఐఎఫ్ఎస్ అధికారుల బ‌దిలీ

తెలంగాణ‌ రాష్ట్రంలో ప‌లువురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్ర‌భుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ములుగులోని ఓ/ఓ డీన్ టీఎఫ్‌సీఆర్‌ఐకి అటాచ్‌గా ఉన్న ఎస్.పి.సుతాన్ ములుగులోని…

Continue Reading →

సహజవనరులే మన సంపద: ఏపీ సీఎం జగన్‌

ప్రకృతి దేవుడు మనకు అందించిన గొప్ప వరం.. సహజవనరులే మన సంపద అన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్‌ ట్వీట్‌…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణతోనే మనుగడ: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

ప్రపంచవ్యాప్తంగా విచక్షణారహితంగా కొనసాగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని నిలువరించకపోతే కరోనా లాంటి మరెన్నో ఉపద్రవాలను చవిచూడాల్సి వస్తుందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే మానవ మనుగడ,…

Continue Reading →